Home » AP Politics
విశాఖపట్టణం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు.
జగన్ లాంటి వాడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదని, భూముల సెటిల్మెంట్లుచేసి వేల కోట్లు సంపాదించాడు. రుషికొండను కొట్టేసి బొడిగుండు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ 2లో ఉంది. కౌలు రైతులు పూర్తిగా నాశనం అయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నార
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ ఫామ్హౌస్లలో ఉన్నారు.. ఏపీలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసింది వాలంటీర్లు. అలాంటి వాలంటీర్లను బ్రోకర్లతో పోల్చి, వారి కుటుంబాలను పవన్ బాధించారని ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ముద్రగడ వస్తే వైసీపీ మరింత బలపడుతుందని అన్నారు.
జేపీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే నాకూ పంట బీమా వచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదు. కాబట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా�
కోవూరుని అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ప్రజలు గెలిపించరని, అయితే ఆయన కోవూరుని శాండ్, ల్యాండ్, వైన్, మైన్, బెట్టింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రెస్గా మార్చేశారని లోకేష్ మండిపడ్డారు.
వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారుతున్నారా?
రికార్డులు సృష్టించాలన్న, రికార్డులు తిరగరాయాలన్న జగన్ కే సాధ్యం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జగన్ కాలిగోటికి కూడా సరిపోరు అంటూ తీవ్ర స్థాయిలో మంత్రి రోజా విమర్శలు చేశారు.
రెండో విడత వారాహి యాత్ర పశ్చిమలోనే కొనసాగిస్తామని, త్వరలోనే ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అవసరం అయితే తమతో కలిసి వస్తాము అంటే ఇతర పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి రాహుల్ గాంధీ దృష్టికి ఏపీ కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఏఐసీసీ స్థాయిలో పోరాటం చేయాలని రాహుల్కు వినతిపత్రం అందజేశారు.