Home » AP Politics
తెలుగు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తోంది శ్రియారెడ్డి. OG సినిమా షూట్ లో ఇటీవలే జాయిన్ అయింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో OG సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది.
Seediri Appalaraju : అని రంగాలను చంద్రబాబు భ్రష్టు పట్టించారు. ఆంధ్రా రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు ఓ సైకో.
అమర్నాథ్ హత్య చాలా ఘోరం. 24 గంటలలోపు ముగ్గురిని అరెస్టు చేశామని మంత్రి జోగి రమేష్ తెలిపారు. అమర్నాథ్ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉందని, రూ.10లక్షల నష్టపరిహారం అందించామని చెప్పారు.
విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై, విశాఖలో వైసీపీ నేతల భూ దందాలపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దెదించే దిశగా జనసేన పయనిస్తోందని, ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని పవన్ అన్నారు.
‘‘కుల రాజకీయాలకు మేము స్వస్తి చెప్తాం. సమస్యలు చెబుతున్నారు తప్ప ఎలక్షన్ టైంలో వదిలేస్తున్నారు. ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేనను గెలిపించండి. దేశం మొత్తం చూసేలా పిఠాపురంను అభివృద్ధి చేస్తాము. పదేళ్లు జనసేనకి అధికారం కట్టబెట్టండి
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర ప్రారంభమైంది.
సీఎం జగన్ మాకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ మీకు అండగా ఉండదు. అలాఅని ఎవ్వరికి అండగా బీజేపీ ఉండదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని జీవీఎల్ చెప్పారు.
నాలుగు సంవత్సరాల్లో ఏపీలో వైసీపీ పాలన అధ్వాన్నంగా ఉందని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. జైలు, బెయిలు, హత్యలు, ఆత్మహత్యల్లో అభివృద్ధి సాధించారని ఎద్దేవా చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో 6.10 గంటలకు రైల్వే గ్రౌండ్కు చేరుకుంటారు.