Home » AP Politics
అప్పటివరకు తిట్టినోళ్లు ఇప్పుడెందుకు పొగొడుతున్నారో ఆలోచించాలి. ఆ నాయకుడు మారిపోయాడని చప్పట్లు కొడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.
వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీకి చివరి రోజులు వచ్చేశాయని, చంద్రబాబు ముసలివాడైపోయాడని..
బీజేపీ వైపు దివ్యవాణి అడుగులు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, చంద్రబాబుకు మళ్లీ పరాభవం తప్పదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొత్స సత్యనారాయణ 10టీవీతో మాట్లాడారు. మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చార
వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయభేరి యాత్ర రెండవ రోజు శుక్రవారం కొనసాగనుంది. విశాఖ పట్టణం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9గంటలకు పాత గాజువాక వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు యాత్రను ప్రారంభించనున్నారు.
టీడీపీ శ్రేణులు అతిపెద్ద పండుగగా భావించే మహానాడుకు ఒంగోలు సిద్ధమైంది. మహానాడు జరిగే మండవవారిపాలెం పసుపుమయంగా మారింది. నేడు, రేపు జరిగే ఈ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి 10వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మహానాడు సందర్భం�
సొంత పార్టీ ఎమ్మెల్సీ హత్యకు పాల్పడితే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని..న్యాయం ఎటువైపు ఉంటే జగన్ ఆ వైపు ఉంటారని మంత్రి రోజా అన్నారు.
చంపేశారా .. చనిపోయాడా ?
ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ మరికాస్త పెరిగింది.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరిపోతోంది. మైకులతో ఒకరిపై ఒకరు మాటల దాడి ఇన్నాళ్లు సాగగా.. ఇప్పుడు ట్విటర్ వార్ అదే స్థాయిలో ఏపీ రాజకీయాల్లో హీట్ పెచ్చుతుంది...
విజయనగరం జిల్లా రాజకీయాల్లో తాను కార్నర్ అవుతున్నాననో..లేదా మేనల్లుడు తనని దాటి వెళ్లిపోతున్నాడన్న భయమో గానీ..బొత్సతన పంథా మార్చుకున్నారు. ఇకపై.. జిల్లాలో అన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని.. ప్రతి విషయం తనకు తెలిసి తీరాలంటున్నారట.