Home » AP Politics
దాడి జరిగిన చోటే.. చంద్రబాబు 36 గంటల దీక్ష..!
ఏపీ CM జగన్ పై TDP నేత పట్టాభి వ్యాఖ్యలు.. మంగళగిరిలోని TDP కార్యాలయంపై YCP శ్రేణుల దాడులు.. అనంతరం ఇరు వర్గాల మధ్య డైలాగ్ వార్.. చివరికి పట్టాభి అరెస్ట్తో.. ఏపీ రణరంగంగా మారింది.
టీడీపీ నేత పట్టాభి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో అలజడి రేపింది. పట్టాభి అరెస్ట్ ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజలను రక్షించే పోలీసులైతే పట్టాభిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చే
ఏపీలో రాజకీయాలు మరింత వేడిక్కాయి. టీడీపీ ఆఫీసులపై వరుస దాడుల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికారి వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య దాడులతో భగ్గుమన్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు సంతరించుకుంది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. రహస్యంగా ఆయుధాల కోసం వేట కొనసాగించిన సీబీఐ అధికారులు బుధవారం సాయంత్రానికి ఈ పనిపూర్తిచేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు బుధవారం ఏపీలో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయంకు చేరుకోనున్న పవన్ 11 గంటలకు కోవిడ్ బారినపడి మృతి చెందినవారికి సంతాపం తెలియజేయనున్నారు.
ఎంపీ రఘురామకృష్ణం రాజు వైద్య పరీక్షలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు వెల్లడించింది. ఆయన్ను తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని.. వైద్య పరీక్షలను పూర్తిగా వీడియో రూపంలో రూపొందిం�
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేశ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని... చంద్రబాబు ముసలివాడు అయిపోయారని, ఆయన కొడుకు లోకేశ్ కి నోట మాట రాదని విమర్శించారు. పంక్చరైన సైకిల్ ను చంద్రబాబ�
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రవీంద్ర అరెస్ట్ను చంద్రబాబు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను లక్ష్యంగా చేసుకుందని, పండుగ రోజు కూడా వారిని సంతోషంగా ఉండనివ్వడం లేదని మండిపడ్డారు. వెంటనే ఆ�
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సొంత పార్టీ నేతలపైనే షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారని రోజా అన్నారు. వైసీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారన�