Home » AP Politics
ap bjp warns ysrcp: మింగ మెతుకు లేదు గానీ.. మీసానికి సంపెంగ నూనె అన్నట్టుంది ఏపీ బీజేపీ యవ్వారం. అసెంబ్లీకి గానీ, పార్లమెంటుకు గానీ రాష్ట్రం నుంచి ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది ఆ పార్టీ. అంతేనా.. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. కానీ, మాట�
tirupati loksabha by election: తిరుపతి లోక్సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికలు జరగడం ఖాయం. ఈ ఉప ఎన్నికతో ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కబోతుందని అంటున్నారు. ఉప ఎన్నికలో అధి�
Visakha Local Body Elections:విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికలంటే మినీ అసెంబ్లీ ఎన్నికలే. ఎందుకంటే గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 98 డివిజన్లున్నాయి. ఇటీవల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేయగా చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. దీంతో అభ్యర్థు�
Chintakayala Ayyanna Patrudu.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు జోరు పెంచారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో పరాజయం పాలైనా నిత్యం ప్రభుత్వంపై వీడియోలు రి
raptadu mla thopudurthi prakash reddy.. అనంతపురం అధికార పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి శంకర్ నారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి మధ్య వివాదాలు ముదురు పాకాన పడ్డాయి. మంత్రి శంకర్ నారాయణను వ్యతిరేకిస్తున్న వారికి మద్దతుగా ప్రకాశ్ రెడ్డితో పాట
kodali nani.. ఏపీ మంత్రి కొడాలి నాని అంటే ఫుల్ మాస్ లీడర్. ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా అలానే ఉంటుంది. మంత్రి అయ్యాక కొడాలి నాని చేస్తున్న ప్రతీ కామెంట్ హాట్ టాపిక్కే అవుతోంది. అయితే తాజాగా కొడాలి నాని చేస్తున్న కామెంట్స్ మాత్రం ఏపీ రాజకీయాల్లో అగ్
tdp leader muthumula ashok reddy.. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్న ఎం.అశోక్రెడ్డి కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడనే టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గిద్దలూరు నుంచి విజయం సాధించిన అశోక్రెడ్డి.. ఆ తర్వాత అధికారంలో�
టీడీపీ ప్రభుత్వ హయాంలో హడావుడి చేసిన మాజీ మంత్రి నారాయణ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది హాట్ టాపిక్గా మారింది. టీడీపీలో గత కొంత కాలంగా ఆయన యాక్టివ్గా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ వార్తల్లో నిలిచిన ఆయన.. అధికారం కోల్పోయాక మాత్ర
అధికార పార్టీలో ఉన్న నేతలకు పదవులు దక్కించుకోవాలనే తాపత్రయం కామన్గానే ఉంటుంది. అందులోనూ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న వారికి వాటి మీద మరింత ధ్యాస ఎక్కువగా ఉండడం కూడా సహజమే. అలాంటి వారి జాబితా విశాఖ జిల్లాలో చాంతాడంత ఉంది. పలువురు మా
విశాఖ జిల్లా టీడీపీలో కలకలం రేగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీకి దగ్గరయ్యారు. గన్నవరం, చీరాల ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం తరహాలోనే పార్టీలో చేరకుండా మద్దతు ప్రకటిస్తున్నారు. గత కొంత కాలంగా సైలెంట్�