Home » AP Politics
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చిలకలూరిపేట మాజీ శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావుది కీలక పాత్ర. పత్తి వ్యాపారిగా ఉన్న పుల్లారావు రాజకీయాల్లో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మ�
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీని నాయకత్వ లోపం వెంటాడుతోంది. దశాబ్ద కాలంగా టీడీపీ జెండా రెపరెపలాడిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయారు. సామాజిక, ఆర్దిక, వ్యక్తిగత బలాలతో నా�
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న తాడికొండ నియోజకవర్గం ఇప్పుడు సంచలనంగా మారింది. అక్కడ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి చుట్టూ వివాదాలు రాజుకుంటున్నాయి. టీడీపీ గెలుస్తుందనుకున్న ఈ నియోజకవర్గంలో హైదరా
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. కొంత మంది నేతలు వేరే పార్టీల్లోకి జంప్ అయితే, మరికొంతమంది మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నప్పటికీ అంత చురుకుగా కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్లు కూడ
అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల కుటుంబానిది ప్రత్యేక స్థానం. అధికారంలోఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కేడర్కు అండగా నిలబడేది ఆ కుటుంబం. రాష్ట్రమంతటా పరిటాల రవీంద్రకు అనుచరులు, అభిమానులు ఉండేవారు. ఆయన హత్య తర్వాత కూడా ఆ కుటుంబం నుంచి రవీంద్�
పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో కన్వీనర్లను నియమించే ఆలోచనలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఉందంటున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జిల్లా పార్టీ కన్వీనర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ… ఆ తర్వాత కాలంలో ప్రశాంత్ కిశోర్ టీం �
సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు…. అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు చిత్తూరు టైగర్. జిల్లాలో ఒకప్పుడు ఆయన పెను సంచలనం. చిత్తూరు పట్టణం ఆయన అడ్డా. ఈ మాస్ మహరాజ్కు జిల్లా అంతటా అభిమానులు ఉండేవారు. నాలుగుసార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గె�
బీజేపీ, జనసేన రాష్ట్ర స్థాయిలో ఒక అవగాహనతో కలసి పని చేస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు కలసి ముందుకు సాగాలని డిసైడ్ అయ్యాయి. ఈ విషయాన్ని రెండు పార్టీల కార్యకర్తలకు కూడా చెప్పారు. అయితే ఈ పొత్తుల వ్యవహారం విశాఖ జిల్లాకు వర్తించదు
సార్వత్రిక ఎన్నికలకు మూడున్నరేళ్ల సమయం ఉన్నా కృష్ణా జిల్లా రాజకీయ నాయకులకు ఆత్రం ఆగడం లేదు. జిల్లాలోని అధికార, ప్రతిపక్షంలోని కీలక నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏదో మామూలు విమర్శలు చేసుకున్నా బాగానే ఉంటుందేమో కానీ… అంతకు
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తమకు అనుకూలంగా ఉండే సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లను తమ ప్రాంతంలో నియమితులయ్యేలా చూసుకున్నారు. కాకపోతే ప్రకాశం జిల్లాలో సీఐల దగ్గర నుంచి ఎస్ఐ, కానిస్టేబుళ్లను భారీ స్థా�