Home » AP Politics
గత ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలిచిన తర్వాత పార్టీని పెద్దగా పట్టించుకోని అధిష్టానం.. ఇప్పుడు పార్టీపై దృష్టి సారించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. గడచిన ఏడాదిన్నరగా పార్టీకి సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. సీఎం జగన్ సహ�
గడచిన రెండు ఎన్నికల్లోనూ కర్నూలు జిల్లా ప్రజలు వైసీపీకే అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలైతే మంచి మెజారిటీ ఇచ్చారు. జగన్పై అభిమానంతో పాటు నగరంలో వైసీపీకి బలమైన కిందిస్థాయి కేడర్ ఉండటంతో కర్నూలు నియోజకవర్గ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పార్టీ స్థాపించారు. జనసేన అని పేరు పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఆ పార్టీ అభ్యర్థులు ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఓడిపోయారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రం విజయం దక్కింది. ప్రశ్నించేందుకు పుట్టిన పార్�
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు, నరసాపురం, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం. ఈ మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 40 లక్షల మంది ఓటర్లున్నారు. మూడు జిల్లాల శాసనసభ నియోజకవర్గాలను కల
విజయనగరం సంస్థానానికి చెందిన మాన్సాస్ ట్రస్టుకు, సింహాచలం దేవస్థానం బోర్డుకు చైర్పర్సన్గా సంచైత గజపతి నియామకం తర్వాత ఆ సంస్థాన వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ సంస్థాన వారసులు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో కుటుంబపరమ
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏమి చేసినా సంచలనమే. ఓ సాధారణ యువతి నుంచి టాప్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో సినీ రంగంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆమె కష్టాలు తీరలేదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడి�
ఏపీలో మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అమరావతి విషయంలో ఆ ప్రాంత పరిధిలోని టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు తమ ప�
ఏపీలో రాజధాని తరలింపు కంటే ముందుగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఇది అధికార పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని రేపింది. మండలి ప్రాంతీయ కార్యాలయాలతో పాటు వివిధ శాఖ�
ఉండవల్లి శ్రీదేవి.. వైద్య వృత్తిలో ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో తాడికొండ ఎస్సీ అసెంబ్లీ స్ధానం నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగి గెలుపొందారు. రాజధాని ప్రాంత పరిధిలోని నియోజకవర్గం కావడంతో శ్రీదేవి తన హవా సాగించాలనుకున్నారు. అక్కడే అసలు సమస్య మొదలైంద
మూడు రాజధానుల అంశంపై ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అసెంబ్లీ రద్దు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు 175 నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలతో ఆన్లైన్లో భేటీ అయ్యారు. అసెంబ్లీ రద్దు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నే