Home » AP Politics
విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రూరల్ జిల్లాలో ఉన్న నేతలను కేసులు వెంటాడుతుండటంతో అసలు బయటకే రావడం లేదట. ఇక సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అయినా కాస్త ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారనుకుంటుంటే, దగ్గరుండి �
తెలుగుదేశం పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి పట్టా లెక్కించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వా�
సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్లు ఉన్న ఆ పార్టీక�
రాజకీయాల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. మళ్లీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారడం చాలా కామన్. చలమల శెట్టి సునీల్ కూడా ఈ కామన్ సూత్రాన్నే ఫాలో అయ్యారు. గత ఎన్నికల ముందు వరకూ వైసీపీలో ఉన్నా ఆయన.. జగన్కు సన్నిహితంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి సడన్గా
payyavula keshav : అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ రాష్ట్రంలోనే చురుకైన రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి తన వాగ్ధాటితో పార్టీ గౌరవాన్ని కాపాడిన గుర్తింపు ఆయనది. కేశవ్ని పార్టీ నేతలు ఫైర్ �
Pawan Kalyan: ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా మారాలని అనుకుంటున్న బీజేపీ కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బలమైన కాపు సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టిన బీజేపీ… ఆ సామాజికవర్గంలో కీలక నేతల్ని తమ వైపు తిప్పుకుంటోంది. ఇక తాజాగా జనసేన అధిన�
మాటల తూటాలతో ప్రతిపక్షాలను నిత్యం ఇరకాటంలో పెట్టే అధికార పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే సెగ మొదలైంది. తన నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. రాష్ట్ర రాజకీయాలతోపాటు, వైసీపీలో పెద్ద సౌండ్తో మాట్లాడుతూ పాపులర్ నేతగా ముద్�
ఒకప్పుడు ఏపీలో చక్రం తిప్పిన టీడీపీ నేతలంతా ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా మైని�
రెండున్నరేళ్ల క్రితం వరకూ కలసి రాజకీయ ప్రయాణం సాగించిన తెలుగుదేశం, బీజేపీలు ఇప్పుడు బద్ధ విరోధులుగా మారాయి. అవసరం ఉన్నప్పుడు కలిసిపోవడం, తర్వాత ఘర్షణ పడటం ఈ రెండు పార్టీలకు అలవాటేనని అందరూ అంటూ ఉంటారు. టీడీపీ స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటి
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి… చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గురుశిష్యులే. చెవిరెడ్డి రాజకీయ ఎదుగుదలకు మూలకారణం భూమన. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు చెవిరెడ్డిని పరిచయం చేసి, వారి మధ్య �