Home » Ap Polling
కూటమి నేతలు ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. కిందకి రండి. టీడీపీ నేతలు విర్రవీగుతూ దాడులకు పాల్పడుతున్నారు.
ఓటర్లకు డబ్బులు పంచినా.. ప్రజలు వైసిపికి పట్టం కట్టబోతున్నారు. జిల్లాలో వైసిపి గెలవడం కోసం అందరం కలిసి పనిచేశాం.
మాచర్ల పరిధిలో 8 ఈవీఎం మెషీన్లని ధ్వంసం చేశారు. కానీ డేటా ఎక్కడికీ పోలేదు. పోలింగ్ కు కొద్దిసేపు అంతరాయం కలిగింది.