Home » Ap Post Poll Violence
Perni Nani: నాలుగు రోజుల నుంచి జిల్లాలో టీడీపీ దాడులకు పాల్పడుతోందని తెలిపారు.
వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని కోరారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.
కొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, గుడ్లు విసిరారు. జై చంద్రబాబు, డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేసి.. టపాసులు కాల్చారు.
ఏపీలో పోలింగ్ హింస, అల్లర్లపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
గొడవలు జరగకుండా సంయమనం పాటించాలని తమ నాయకుడు జగన్ చెప్పారని తెలిపారు మంత్రి బొత్స.
ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
సీఈసీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు.