AP records

    COVID-19 AP : 24 గంటల్లో 2 వేల 209 కేసులు, 22 మంది మృతి

    August 6, 2021 / 08:56 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 2 వేల 209 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    AP Coronavirus, ఒక్క రోజే 10 వేల మంది కోలుకున్నారు

    September 20, 2020 / 06:47 PM IST

    ఏపీలో కరోనా కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకున్నా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 70 వేల 455 నమూనాలను టెస్టులు చేయగా..7 వేల 738 మందికి వైరస్ సోకిందని నిర్ధారించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెట

    ఏపీలో కరోనా అప్‌డేట్: 2,671కి చేరిన కరోనా కేసులు

    May 25, 2020 / 05:49 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. కరోనా కేసుల ఉధృతి ఏమాత్రం తగ్గట్లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నెల మొదటి రెండు వారాల పాటు చాలా తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు మళ్లీ

10TV Telugu News