-
Home » ap rtc
ap rtc
తుపాను ఎఫెక్ట్.. ఏపీ ఆర్టీసీ హైఅలర్ట్.. ఆ ప్రాంతాలకు బస్సులు నిలిపివేత..!
ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఆదేశించారు.
APSRTCలో 281 అప్రెంటిస్ ఖాళీలు.. ఎంపిక ఇలా.. దరఖాస్తు విధానం, అర్హత, ఫీజు పూర్తి వివరాలు..
ఆన్లైన్ లో అప్లయ్ చేసుకున్నాక ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి రెస్యూమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలు ఎంటర్ చేసి నోటిఫికేషన్లో చూపించిన సర్టిఫికెట్లను జత చేసి వారిచ్చిన అడ్రస్ కు పంపాలి.
RTC Bus Incident: ధర్మవరంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. బాలుడిపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి
RTC Bus Incident: ధర్మవరంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. బాలుడిపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి
Dwaraka Tirumala Rao : బస్సు టిక్కెట్ల ధరలు పెంచలేదు, డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నాం – ఆర్టీసీ ఎండీ
డీజిల్ ధరల పెరగుదలతో ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం పెంచుతున్నది బస్సు చార్జీలను కాదని..
ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్
rtc buses band in ap: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు(మార్చి 5,2021) ఏపీ బంద్ చేపట్టనున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతోపాటు వామపక్షాలకు చెందిన అన్ని కార్మిక సంఘాలు బంద్ నిర్వహించనున్నాయి. ప్రతిపక్ష టీడీపీ సైత�
ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ ఆఫర్
ap rtc bumper offer to passengers: ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బస్సు చార్జీలో రాయితీ ఇచ్చింది. అయితే రాయితీ కండీషన్స్ అప్లయ్ అవుతాయి. మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్�
శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్
ap rtc good news for srivari devotees: తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు రూ.300 శీఘ్రదర్శనం టికెట్లను పొందే అవకాశం కల్పించింది ఆర్టీసీ. రోజుకు వెయ్యి శ్రీవారి దర్శనం టికెట
ఏపీ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ
ఏపీ ఆర్టీసీ కార్మికులను ప్రజా రవాణాశాఖలో విలీనంచేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీసీలోని 53వేల మది కార్మికులను రేపటి (జనవరి1,2020) నుంచి ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఆర్టీస�
బస్సు ఎక్కితే బాదుడే : అమల్లోకి కొత్త చార్జీలు
ఏపీలో పెంచిన ఆర్టీసీ చార్జీలు అమల్లోకి వచ్చేశాయి. బుధవారం(డిసెంబర్ 11,2019) ఉదయం నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తున్నారు. డిపోల నుంచి వేకువ జామున బయటికి వచ్చే మొదటి బస్సు నుంచే పెంచిన చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారు. పల్లె బస్సులు, సిటీ సర్వీస
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంపు
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు 10 పైసలు.. మిగిలిన అన్ని సర్వీసుల్లో కిలో మీటర్ కు 20పైసలు పెంచారు. పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ�