-
Home » ap rtc
ap rtc
మహిళలకు ఏపీ ఆర్టీసీ శుభవార్త.. ఈ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
February 10, 2026 / 07:34 PM ISTమహిళలు ఈ బస్సుల్లో టికెట్ లేకుండానే ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
తుపాను ఎఫెక్ట్.. ఏపీ ఆర్టీసీ హైఅలర్ట్.. ఆ ప్రాంతాలకు బస్సులు నిలిపివేత..!
October 27, 2025 / 08:22 PM ISTప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఆదేశించారు.
APSRTCలో 281 అప్రెంటిస్ ఖాళీలు.. ఎంపిక ఇలా.. దరఖాస్తు విధానం, అర్హత, ఫీజు పూర్తి వివరాలు..
September 18, 2025 / 04:46 PM ISTఆన్లైన్ లో అప్లయ్ చేసుకున్నాక ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి రెస్యూమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలు ఎంటర్ చేసి నోటిఫికేషన్లో చూపించిన సర్టిఫికెట్లను జత చేసి వారిచ్చిన అడ్రస్ కు పంపాలి.
RTC Bus Incident: ధర్మవరంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. బాలుడిపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి
November 20, 2022 / 02:25 PM ISTRTC Bus Incident: ధర్మవరంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. బాలుడిపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి
Dwaraka Tirumala Rao : బస్సు టిక్కెట్ల ధరలు పెంచలేదు, డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నాం – ఆర్టీసీ ఎండీ
April 13, 2022 / 04:27 PM ISTడీజిల్ ధరల పెరగుదలతో ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం పెంచుతున్నది బస్సు చార్జీలను కాదని..
ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్
March 4, 2021 / 03:51 PM ISTrtc buses band in ap: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు(మార్చి 5,2021) ఏపీ బంద్ చేపట్టనున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతోపాటు వామపక్షాలకు చెందిన అన్ని…
ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ ఆఫర్
February 6, 2021 / 03:15 PM ISTap rtc bumper offer to passengers: ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బస్సు చార్జీలో రాయితీ ఇచ్చింది. అయితే రాయితీ కండీషన్స్ అప్లయ్ అవుతాయి. మార్చి 31వ తేదీ వరకు…
శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్
February 4, 2021 / 05:10 PM ISTap rtc good news for srivari devotees: తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు రూ.300 శీఘ్రదర్శనం టికెట్లను…
ఏపీ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ
December 31, 2019 / 08:36 AM ISTఏపీ ఆర్టీసీ కార్మికులను ప్రజా రవాణాశాఖలో విలీనంచేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీసీలోని 53వేల మది కార్మికులను రేపటి (జనవరి1,2020) నుంచి ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఆర్టీసీ…
బస్సు ఎక్కితే బాదుడే : అమల్లోకి కొత్త చార్జీలు
December 11, 2019 / 03:23 AM ISTఏపీలో పెంచిన ఆర్టీసీ చార్జీలు అమల్లోకి వచ్చేశాయి. బుధవారం(డిసెంబర్ 11,2019) ఉదయం నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తున్నారు. డిపోల నుంచి వేకువ జామున బయటికి వచ్చే మొదటి బస్సు నుంచే పెంచిన చార్జీలు…