Home » AP Rythu Bazar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 వేల వైఎస్సార్ జనతా బజార్లు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామాలు పట్టణాల్లో ఉండేలా వీటిని ఏర్పాటుచేయాలని సూచించారు.వ్యవసాయ అన
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్న వేళ ఏపీ ప్రభుత్వం జనానికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కిలో ఉల్లిపాయల్ని 25 రూపాయలకే అందుబాటులో ఉంచాలని జగన్ సర్కార్ ఆదేశించింది. మార్కెట్లు, రైతు బజార్లలో ఉల్లిని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చే�