Home » AP School
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయుడిగా మారారు. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలోని కొత్తచెరువు జి�
కరోనా కారణంగా..ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగలేదు. దీంతో ఫలితాల విషయంలో ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా...2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి ఆదిమూలపు
Andhra Pradesh schools to reopen from November 2: ఏపీలో కరోనా నేపథ్యంలో రాష్ట్ర సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజున, 2, 4,6,8 తరగతులు మరో రోజు నిర్వహిస్తామని జగన్ స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉం�