Home » ap ssc exams
పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇక రిఫ్రెష్ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ముఖ్య గమనిక. పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 6 లక్షల 9 వేల 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి విద్యార్థులకు బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 50మార్కుల కంటే తక్కు�
ఏపీలో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. టెన్త్ పరీక్షలకు సంబంధించి కొత్త షెడ్యూల్ విడుదల చేశారు.(AP TenthClass Exams Schedule)
ap tenth class exams schedule: ఏపీలో పదో తరగతి(టెన్త్ క్లాస్) పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 7 పేపర్లు (ఒక్కో పేపర్కు 100 మార్కులు) ఉండనున్నాయని ఆయన వెల్�