AP State

    SC, STల సంక్షేమ ఖర్చులో ఏపీ రికార్డు…1.02 కోట్ల మందికి లబ్ధి – సీఎం జగన్

    July 17, 2020 / 02:02 PM IST

    చరిత్రలో ఎన్నడూ లేని విధంగా SC, ST,  వర్గాలకు లబ్ధి చేకూరిందని, 2020–21లో వారి కోసం మరింతగా నిధులు వెచ్చిస్తామని AP CM JAGAN  వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా ఖర్చు, మొత్తంగా దాదాపు 1.02 కోట్ల మందికి లబ్ధ�

    టార్గెట్.. నగరాలు.. పట్టణాలు.. కరోనా కట్టడిలో దూకుడు పెంచిన జగన్ సర్కార్

    March 28, 2020 / 01:37 PM IST

    ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా కరోనా కట్టడిని బాగా సీరియస్ గా తీసుకుంది. సరిహద్ధులు దాటి ఎవరూ రాకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రజలైనాసరే ఎక్కడివారు అక్కడు ఉండాల్సిందే తప్ప… లాక్ డౌన్ కట్టుబాటు తప్పకూడదని అంటున్నారు. ఇప్పుడు గ్రా�

    రాజధానుల ప్రకటన రగడ : అమరావతి రైతుల ఆగ్రహం..రోడ్డుపై బైఠాయింపు

    December 18, 2019 / 04:44 AM IST

    మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ సెగ పుట్టిస్తున్నాయి. రాజకీయ రగడకు తెరలేపింది. అమరావతి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలని, లేనిపక్షంలో తాము ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 2019,

    జనసేనని బీజేపీలో విలీనం చేస్తే స్వాగతిస్తాం: ఎంపీ జీవీఎల్

    December 5, 2019 / 05:42 AM IST

    పవన్ కళ్యాణ్ గారిని మాతో కలిసి పనిచేయమని ఎన్నికలకు ముందే అడగడం జరిగిందని, జనసేనను విలీనం చెయ్యమని అడిగినట్లు చెప్పారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు. అయితే అప్పుడు అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని అన్నారు జీవీఎల్. మరి ఇప్పుడు మ�

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రియాంక : ఏపీ పీసీసీ బస్సు యాత్ర

    February 18, 2019 / 12:03 PM IST

    ఏపీలో ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ పార్టీలు రెడీ అవుతున్నాయి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసేస్తున్నాయి. ఇతర పార్టీలో వారికి గాలం వేస్తూ రండి..రండి అంటూ వెల్‌కమ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తుడిచిపెట్�

10TV Telugu News