AP State

    AP Covid-19 : ఏపీలో తొలిసారి ‘జీరో’ కోవిడ్ కేసులు..

    April 26, 2022 / 09:17 AM IST

    AP Covid-19 : దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో తొలిసారిగా కరోనా కేసులు జీరోగా నమోదయ్యాయి.

    AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం..

    June 14, 2021 / 09:59 AM IST

    ఏపీలో మళ్లీ నామినేటెడ్‌ పదవుల కోలాహలం ప్రారంభమైంది. సుమారు 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 960 మంది డైరెక్టర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

    June 4, 2021 / 11:30 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    ఉక్కు పోరాటం.. రాష్ట్రవ్యాప్తంగా 18న ఆందోళనలు

    February 16, 2021 / 08:05 AM IST

    Steel fight:విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ. విశాఖ ఉక్కు ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే విశాఖలో స్థానిక ఎమ్మెల్యేల చేత విశాఖ ఉక్కుపై ఆం

    ఇంటింటికీ వంద శాతం నల్లా కనెక్షన్లు.. రోజూ మంచినీటి సరఫరా

    November 4, 2020 / 07:32 AM IST

    Daily Drinking Water Supply to Villages  : గ్రామాల్లో ఇంటింటికి ప్రతిరోజు మంచినీటి సరఫరా కానుంది. పట్టణాల తరహాలో గ్రామాల్లో కూడా ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసే దిశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 17,494 గ్రామాల్లో కేవలం 389 గ్రామాల్లోనే వంద శాతం ఇళ్

    AP Covid-19 Live Updates : ఏపీలో తగ్గిన కరోనా.. రికవరీ కేసులే ఎక్కువ

    September 30, 2020 / 06:47 PM IST

    AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసుల తీవ్రత భారీగా తగ్గిపోతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతు పోతుంటే.. రికవరీ కేసుల సంఖ్య మాత్రం భారీగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 7,075 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యార

    AP Covid-19 Live Updates : ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. రికవరీ కేసులే ఎక్కువ

    September 28, 2020 / 07:58 PM IST

    AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు రికవరీ అయ్యే వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది.. కరోనా పాజిటివ్ కేసులతో పోలిస్తే రికవరీ కేసుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. రా�

    విశాఖలో ‘పాలన రాజధాని’ శంకుస్థాపన వాయిదా..ముఖ్యఅతిధిగా మోడీ

    August 11, 2020 / 11:38 AM IST

    విశాఖలో ‘పాలన రాజధాని’ శంకుస్థాపనను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆగస్టు 16వ తేదీన శంకుస్థాపన చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. కానీ..రాజధానుల అంశాలకు సంబంధించి..కోర్టులో పెండింగ్ లో ఉండడంతో ఆ రోజు కాకుండా..దసరా రోజున నిర్వ�

    ఏపీలో ఒక జూలైలోనే 865% పెరిగిన కరోనా కేసులు.. దేశంలోనే అత్యధికం!

    August 1, 2020 / 06:43 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత ఎక్కువవుతోంది. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక జూలై నెలలోనే దేశంలోనే అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 1,26,337 కరోనా కేసులు నమోదయ్యాయి. �

    ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కల్లోలం… తూర్పుగోదావరిలో 994 కేసులు

    July 18, 2020 / 04:38 PM IST

    ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్క తూర్పుగోదావారి జిల్లాలోనే కొత్తగా 994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో కొత్తగా 3,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 52 మంద

10TV Telugu News