-
Home » AP TOUR
AP TOUR
16న ఏపీకి ప్రధాని మోదీ.. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం.. కూటమి నేతలతో కలిసి రోడ్ షో..
PM Modi AP Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు రానున్నాయి. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటన సాగనుంది.
మరోసారి ఏపీకి ప్రధాని మోదీ, పోలీసుల భారీ బందోస్తు.. షెడ్యూల్ వివరాలు
స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుంది. ప్రధానమంత్రి రోడ్డు షోకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
త్వరలో ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి కుటుంబం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయితే ఏపీ పర్యటనకు సంబంధించి తేదీ ఖరారు కావాల్సి ఉంది.
మోదీ పర్యటనలో భద్రతా లోపం
మోదీ పర్యటనలో భద్రతా లోపం
Chalasani Srinivas Rao: అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయం: చలసాని శ్రీనివాస రావు
అల్లూరి సభకు మేం వ్యతిరేకం కాదు. కానీ, అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. అల్లూరి పేర్లు ఎంతమంది గుజరాతీలు పెట్టుకున్నారో చెప్పాలి. ఈ సభకు చిరంజీవికి ఆహ్వానం అందింది. పవన్ కల్యాణ్కు ఆహ్వానం రాలేదు. అల్లూరిని బీజేపీ ప�
J.P.Nadda: జేపీ నద్దా ఏపీ పర్యటన షెడ్యూల్ ఇదే
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా సోమవారం ఏపీలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఉదయం 11:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
గన్నవరం నుంచి హెలికాఫ్టర్లో గుంటూరుకు మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయమైన గన్నవరానికి చేరుకున్న ఆయన హెలికాఫ్టర్లో గుంటూరు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్,