AP

    మార్పు మంచిదే : దీపావళికి చైనాకు షాకిస్తున్న తెలుగు రాష్ట్రాలు 

    October 25, 2019 / 04:19 AM IST

    దీపావళి వేడుకకు తెలుగు రాష్ట్రాల ప్రజలు రెడీ అయిపోయారు. దీపావళి సంబరంమంటే టపాసులే. దీపావళికి  టపాసులు కొనటానికి సందడి మొదలైంది. మట్టి ప్రమిదలతో పాటు రంగు రంగులతో వెరైటీ దీపాలు మార్కెట్ లో ఆకట్టుకుంటున్నాయి. ఈ దీపావళికి మరో విశేషముంది. వ�

    బీ కేర్ ఫుల్ : ఏపీలోని ఆ 7 జిల్లాలకు భారీ వర్ష సూచన

    October 21, 2019 / 12:52 PM IST

    ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 23న దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని

    వైఎస్ జగన్ కీలక నిర్ణయం: మంత్రులను మారుస్తూ ఉత్తర్వులు

    October 20, 2019 / 02:07 PM IST

    ఏపీ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం(20 అక్టోబర్ 2019) జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అ�

    తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజులు భారీ వర్షాలు

    October 19, 2019 / 08:41 AM IST

    ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

    తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు వర్షాలు

    October 18, 2019 / 03:35 AM IST

    లక్షదీవుల నుంచి తెలంగాణ వరకు కేరళ, దక్షిణ కర్నాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో వర్షాలు కురువనున్నాయి. రాబోయే మూడు రోజులు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరా�

    YSR నవోదయం : ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊరటగా

    October 17, 2019 / 01:44 PM IST

    ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు..వారిని ప్రోత్సాహించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దానికి YSR నవోదయం పేరు పెట్టారు. అక్టోబర్ 17వ తేదీ గురువారం ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ �

    నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ : ఇంటర్వ్యూలు రద్దు.. మెరిట్ ఆధారంగా ఉద్యోగం

    October 17, 2019 / 09:39 AM IST

    ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 17వ తేదీ గురువారం ఏపీపీఎస్సీ పరీ�

    జేసీ దివాకర్ రెడ్డికి షాక్ : 23 బస్సులు సీజ్

    October 17, 2019 / 05:55 AM IST

    మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి ఆర్టీఏ అధికారులు షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులు సీజ్ చేశారు.

    ఏపీలో కొత్త పథకం : చేనేత కుటుంబాలకు రూ.24వేలు సాయం

    October 16, 2019 / 06:50 AM IST

    సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. పలు అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో చేనేత కుటుంబాలకు సీఎం

    టెన్త్ పిల్లలకు కొత్త ఎగ్జామ్స్ : బిట్ పేపర్ రద్దు, మార్కులు మారాయి

    October 16, 2019 / 05:13 AM IST

    ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ లో సంస్కరణలు తీసుకురానున్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు కొత్త విధానం అమలు కానుంది. విద్యార్థుల భావవ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, అవగాహన తదితర అంశాలను సమగ్రంగా బేరీజు వేసేలా ప్రభుత్వం ఈ విధానాన్ని రూపుది

10TV Telugu News