Home » AP
ఏపీలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం భోదించనున్నారు. ఇంగ్లీష్ మీడియానికి మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ డ్రామాలు ప్రజలకు తెలుసు అన్నారు. పవన్ కళ్యాణ్ హిస్టీరియా వచ్చినట్లు ఊగిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దత్తపుత్రడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రశ�
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుని కేబినేట్లో ఆమోదం తెలిపిన పథకం అమ్మ ఒడి పథకం. ప్రతి సంవత్సరం పిల్లల తల్లులకు అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. దానికి కేబ
సంపూర్ణ మద్య నిషేధం దిశ జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలు ఇస్తున్నాయి. జగన్ సీఎం అయ్యాక కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మద్యం ధరలు
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందనున్న కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్టోబరు 29న మరణించారు. రాజమండ్రికి చెందిన శివ చలపతిరాజు నార్త్ కరోలినాలో పనిచేస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. నార్త్ కరో
రోడ్డు రవాణా సంస్థగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రజా రవాణా శాఖగా మార్చేందుకు మొదటి అడుగు పడింది. విజయవాడ ఆర్టీసీ బస్ భవన్లో జరిగిన ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. నవంబర్ 1, 2019 నుంచి పొరుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించనుంది. హైదరాబాద్, చెన్నై,
ఏపీ రాష్ట్రంలోని ప్రతి పంట ఈ క్రాపు బుకింగ్లోకి తీసుకరావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేశారనేది అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. ఈ క్రాపు బుకింగ్ చేస్తే మార్కెటింగ్ను పటిష్టం చేయగలుగుతామన్నారు. రైతులకు ఇబ్బందు�
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. విజయనగరం జిల్లాలో సైకిలిస్ట్ పై ఆర్టీసీ బస్ దూసుకెళ్లింది. సైకిల్ పై వస్తున్న ఓ యువకుడు రోడ్డు మలుపు తిరుగుతున్నాడు. ఆ సమయంలో వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైకిల్ పై వస్తున్న య
ఇసుక కొరత దుమారాన్ని రేపుతున్న సమయంలో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఇసుక పాలసీ, ఇసుక కొరతపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.