AP

    ఏపీలో NTR వైద్యం ఆగిపోయింది

    January 2, 2019 / 06:06 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఆగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచే వైద్య సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు నిలిపివేశాయి. బిల్లుల�

    కర్నూలు ఎయిర్ పోర్టు జనవరి 7న ప్రారంభం

    January 1, 2019 / 11:35 AM IST

    కర్నూలు: రాయలసీమలో నూతనంగా నిర్మించిన నాలుగో ఎయిర్ పోర్టును సీఎం చంద్రబాబు నాయుడు జనవరి 7న ప్రారంభించనున్నారు.కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్ పోర్టులో డిసెంబర్ 31న ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. బేగంపేట ఎయిర్ పోర్టులో �

    ఆరెంజ్ అలర్ట్ : తెలుగు రాష్ట్రాల్లో చలి తుఫాన్

    January 1, 2019 / 10:22 AM IST

    తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ  ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.  ఇప్పటికే చలి పులి ధాటికి నగర వాసులు వణికిపోతున్నారు. దీంతో మరో ఐదు రోజుల పాటు ఇదేస్థాయిలో చలి వణించనుందని వాతావరణ శాఖ తెలిపింది.

    56 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీకి హైకోర్టు : ఏపీ సీజే 

    January 1, 2019 / 09:05 AM IST

    విజయవాడ : ఏపీకి హైకోర్టు రావడం ఓ చారిత్ర ఘట్టమని హైకోర్టు చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. చరిత్ర పునరావృతం అవుతోందన్నారు. ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా సి.ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రవీణ్ �

    పవన్ ఎన్నికల శంఖారావం

    January 1, 2019 / 09:00 AM IST

    విజయవాడ : ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించాడు. ఈరోజు నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న�

    చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్  

    December 31, 2018 / 03:57 PM IST

    విజయనగరం:ఏపీ ని బిజెపి అభివృద్ధి చేసిందో, టిడిపి అభివృద్ధి చేసిందో తేల్చేందుకు సిఎం చంద్రబాబునాయుడు చర్చకు రావాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమువీర్రాజు సవాల్ విసిరారు. వంద ధృత రాష్ట్రులతో సమానమైన చంద్రబాబునాయుడికి రాజకీయాల్లో క

    విశాఖ ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత

    December 29, 2018 / 05:36 AM IST

    తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసిరింది. ఏపీ, తెలంగాణలను చలి గజగజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి.

10TV Telugu News