Home » AP
ప్రసవవేదన మెలిపెడుతున్నా పంటిబిగువున భరిస్తునే పరీక్ష రాసింది ఓ మహిళ. పేదరికాన్ని సవాల్ చేస్తు భర్త పడిన కష్టాన్ని తలచుకుంటు ప్రసవ వేదనను కూడా లెక్క చేయకుండా డీఎస్సీ పరీక్షను రాసింది స్వాతి. కష్టపడి తనను చదివించిన భర్త కోరికను..తమ పేదరికా
ప్రతి ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో నిర్ణయాలు తీసుకొనే చంద్రబాబు.. ఈ సారి ధైర్యం చేస్తారా..? ఆయన ఎన్నికల వ్యూహం ఏంటి? ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది.
తనపై రాజకీయ కుట్ర జరిగిందని హీరా గ్రూప్ ఛైర్మన్ షేక్ నౌహీరా ఆరోపించారు. షేక్ నౌహీరాను సీఐడీ అధికారులు 9 వ అదనపు కోర్టులో ప్రవేశ పెట్టిన సందర్భంగా నౌహీరా కన్నీరు పెట్టుకున్నారు.
విశాఖపట్నం : వితంతువులపై అయ్యన్న పాత్రుడు నోరు పారేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా దుక్కల్లా ఉండి పెన్షన్ కావాలంటే ఎలా ఇస్తామండీ? అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జన్మభూమి కా�
అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవాడ ఎయిర్ పోర్ట్ విమానాశ్రయం నుంచి సింగపూర్కు విదేశీ ప్లైట్ రూ.611 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం రూ.161 కోట్లతో ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ రూ.100 కోట్లతో రన్ వే విస్తరణ పనులు 59 ఎకరాలను సమీకరణ భా�
చిత్తూరు : కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి శాంతిపురం మండలం అమ్మవారి పేట వద్ద సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..ఎనిమిది నెలల్లో ఎయిర్ పోర్టు పూర్తి చేస్తామని, 100కోట్ల రూపాయలతో విమానాశ్రయం నిర్మిస
సంక్రాంతి సెలవు తేదీల్లో మార్పు చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో ఇచ్చిన షెడ్యూల్ మారుస్తూ విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. క్యాలెండర్ ప్రకారం 2019, జనవరి 8 నుంచి 17వ తేదీ వరకు సెలవులు. ప్రస్తుతం ఈ తేదీలను మార్చారు. కొత్తగా ఉత్తర్వుల ప్రకారం జనవరి 12
పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు పలు శ్వేతపత్రాలను విడుదలు చేయటం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు వరుసపెట్టి
విజయవాడ : ఏపీలో హైకోర్టు బిజి బిజీగా వుంది. తొలిరోజునే కీలక కేసులపై విచారణ చేపట్టింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా వున్న హైకోర్టు విడిపోయిన తరువాత విజయవాడ కేంద్రంగా ఏపీ హైకోర్టు వ్యవహారాలు జనవరి 2న ప్రారంభమయ్యాయి. నగరంలోని గవ�
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది. తీవ్ర చలికి ఏపీ, తెలంగాణ గజ గజ వణుకుతన్నాయి. గత కొద్ది రోజులుగా తీవ్ర చలి గాలులు వీస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట నమోదయ్యాయి. పగలు, రాత్రి పూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా �