Home » AP
హైదరాబాదు: సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆదిశేషగిరి రావు రాజీనామా చేశారు. కొన్ని కారణాల వల్ల తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా ఆదిశేషగ
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకు కోడి పందేలు జోరుగా సాగుతాయి. జూదాలు, పేకాట నిర్వహిస్తారు.
హైదరాబాద్ : జనవరి..26..రిపబ్లిక్ డే…సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. మీ శకటాలకు అనుమతి లేదంటూ కేంద్రం పేర్కొనడంపై ఇరు రాష్ట్రాల్లో ఆగ్రహాలు వ్యక్తమౌతున్నాయి. చివరకు శకటాలపై కూడా కేంద్రం కన్ను పడిందినే విమర్శలు వినిపిస్త�
విజయవాడ : ఏపీ బీజేపీకి మరో ఊహించిన షాక్ తగిలింది. బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత ..రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ.. బీజేపీ ని వీడి జనసేనలో చేరేందుకు రంగం రెడీ అయిపోయారు. ఈ క్రమంలో ఆకుల జనవరి 7న రాజీనామా చేసి..లేఖను బీజేపీ జాతీయ అ�
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎన్నికల్లో పోటీ తనకు సంతోషమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2019లో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల క్రమంలో రాజకీయాల్లో పలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్న�
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీకి ముస్లింలాంతా కలిసి మళ్లీ వివాహం జరిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేయించింది. దీనిపై విజయవాడలో ముస్లింలు వినూత్నంగా నిరసన తెలుపుతు..ఈ బిల్లుకు
సూళ్లూరుపేట : ప్రపంచలోనే భారీ మల్టీప్లెక్స్ కు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేట వేదికకానుంది.చెన్నై-కోల్కతా రహదారిపై సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో పిండిపాళెం వద్ద దేశంలోనే భారీ మల్టీప్లెక్స్..ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ మల్టీఫ�
విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల టెన్షన్ మొదలైంది.. టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా ప్రకటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా చెప్పినట్టు సంక్రాంతి పండుగకు ఫస్ట్ లిస్ట్ విడుదల అవుతుందా..? లేదా అనే సందిగ్దంలో పార్టీ నాయకులున్నారు. అధినే�
ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల కోసం పని చేయడం లేదని ప్రధాని మోడీ విమర్శించారు. తన కొడుకు భవిష్యత్ కోసం పని చేస్తున్నారని తెలిపారు. కాకినాడలో బీజేపీ మహిళా కార్యకర్తపై దాడి విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ మోడీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మ�
అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తి దాడి కేసు వివాదం ముదురుతోంది. జగన్ పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐఏకు అప్పగించింది. కేసును ఎన్ ఐఏకు అప్పగించడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తప్పుబడుతున్నారు. కేంద్రంపై బాబు మండిపడుతున్నారు. ఇదే అంశ