Home » AP
ఆంధ్రప్రదేశ్ లో ఇకపై వెహికల్స్ అన్నింటికి ఒకే సిరీస్ విధానం రానుంది. ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ అనే సరికొత్త పక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించి రవాణాశాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.అన్ని జిల్లాల్లోనూ ఒకే సిరీస్తో వాహనాల
సంక్రాంతి వచ్చింది సరదాలు తెచ్చింది.. వీటికంటే ముందు ఓ విషాదాన్ని కూడా తీసుకొచ్చింది. పల్లెల్లోని కోడిపందాలు వివాదాలకు కారణం అవుతున్నాయి. ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన సంచలనం అయ్యింది. చాట్రాయి మండలం చిత్తవూరు గొల్లగూడెంలో ఇద్�
కందుకూరు : బిజీ బిజీగా వుండే సీఎం చంద్రబాబు నాయుడు చిన్న పిల్లలతో కలిసి సరదా సరదాగా గోళీలాట ఆడారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు జిల్లాలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చే
విజయవాడ : ఏపి రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉద్యానవనాలు, జలాశయాలతో కళకళలాడే విధంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం జరుగుతోంది. ఏపీ రాజధా
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో మరో పారిశ్రామిక దిగ్గజం భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.70 వేల కోట్లతో డేటా, సోలార్ పార్క్ల ఏర్పాటుకు అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదానీ గ్రూప్ మధ్�
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పశ్చిమగోదావరి : ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలలో ముందుగా గుర్తుకొచ్చేది కోడి పందాలు. జనవరి నెలలో వచ్చే ఈ సంక్రాంతి లేక సంక్రమణం అంటే మారటం అని అర్థం. సూర్యుడు మేష రాశి నుండి మకర రాశిలోకి ప్రవే�
ఢిల్లీ : జనన, మరణాలను ఇక నుండి ఆన్ లైన్ లోనే ఇంటి వద్ద నుండే చేసుకునే వీలును కల్పించింది కేంద్ర ప్రభుత్వం. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ లో పారదర్శకతను పాటించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సివిల్ రిజిస్ర్టేషను సిస్టమ్ (సీ�
అమరావతి : బీజేపీ, వైసీపీలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. అవినీతి చక్రవర్తి వైఎస్ జగన్ అని విమర్శించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీలో అందరూ కలసికట్టుగా పని చేయాలని, గ్రూపు రాజకీయాలు స్వస్తి పలకాలని సూచిం
కర్నూలు: కర్నూల్ లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత రాజధానిని కర్నూల్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చినా అమరావతిలోనే రాజధానికి ఏర్పాటు చేయటం..కొంత వివాదంగా మారినా అది