AP

    మోడీ అన్నిరంగాల్లో విఫలం : సీఎం చంద్రబాబు

    January 5, 2019 / 10:24 AM IST

    శ్రీకాకుళం : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రధాని నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగిరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి చంద్రబాబు ఇ�

    కండీషన్ అప్లై : ఏపీలో కానిస్టేబుల్స్ రాత పరీక్ష

    January 5, 2019 / 07:12 AM IST

    విజయవాడ : ఏపీలో కానిస్టేబుల్స్ స్ధాయి ఉద్యోగాల భర్తీకి జనవరి 6వ తేదీ ఆదివారం ప్రాధమిక రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని ఏపీ పోలీస్ నియామక మండలి తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.92 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్ష

    కోడికత్తి కేసులో విశాఖలో హైడ్రామా

    January 5, 2019 / 07:07 AM IST

    వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎటాక్ కేసును హైకోర్టు ఆదేశాల మేదరకు జాతీయ దర్యాప్తు సంస్థ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఐఏ అధికారులు విశాఖకు చేరుకున్న క్రమంలో హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ

    నడిరోడ్డుపై టీడీపీ, బీజేపీ బాహాబాహీ..

    January 5, 2019 / 06:36 AM IST

    టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనవరి 4న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం కాన్వాయ్‌ను  అడ్డుకున్నందుకు నిరసనగా 5న బీజేపీ అధ్యక్షుడు కన్నాఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగటంతో  దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఇంటి �

    అమ్మకు కాఫీ ఇస్తునే జడ్జి మృతి..

    January 5, 2019 / 06:12 AM IST

    కన్న తల్లికి కాఫీ ఇస్తునే వున్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిన 25 ఏళ్ల జడ్జి ఐశ్వర్య మృతి చెందారు. గుంటూరు జిల్లా వన్ టౌన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న న్యాయమూర్తి ఐశ్వర్య జనవరి 5 తేదీ ఉదయం అకస్మాత్తుగా కన్నుమూశారు.

    జర్మనీకి ఏపీ బెండకాయలు

    January 5, 2019 / 03:55 AM IST

    రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలేకాకుండా వారికి లాభాలు వచ్చేందుకు..రైతులకు ప్రోత్సాహం అందించేదుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో  సీఎం చంద్రబాబు సూచనలు మేరకు ఏపీలోని ఉత్తరాంధ్రా ప్రాంతమైన విజయనగరం,ప్రకాశంలకు చెందిన    శివకుమా

    మరో ట్విస్ట్ : NIA కి కోడికత్తి కేసు

    January 4, 2019 / 08:17 AM IST

    గన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై దాడి కేసు NIAకి బదిలి అయ్యింది. జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

    శ్రీశైలంలో కంకణాల కేటుగాళ్లు : రికార్డ్ అసిస్టెంట్ సస్పెండ్

    January 4, 2019 / 07:43 AM IST

    శ్రీశైలం మల్లిఖార్జునుడి సన్నిధి వివాదాలకు  కేంద్రంగా మారింది. మల్లిఖార్జునుడు, బ్రమరాంబికా అమ్మవారి కైలాస కంకణాల్లో  అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో రికార్డ్ అసిస్టెంట్ వి.లక్ష్మీనారాయణను ఈవో  సస్పెండ్ చేశారు.

    చంద్రుడిపై ఇస్రో మార్క్ : 2019లో 32 ప్రయోగాలు..

    January 4, 2019 / 07:01 AM IST

    కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2019లో కూడా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతుంది. ఈ ఏడాది ఇస్రో మొత్తం 32 ప్రయోగాలు చేపట్టనున్నామని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.2022 నాటికి గగన్ యాన్ ప్రాజెక్టు�

    ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు : ఏపీలో అధికారం కావాలంటే అవినీతి చేయాలి..

    January 4, 2019 / 06:13 AM IST

    ఏపీలో ఓట్లు కావాలి అంటే అవినీతి చేయాలనీ.. ఏపీలో అధికారం కావాలంటే అవినీతి చేయాలని..అవినీతి చేయకుంటే ఏపీ ప్రజలు ఓట్లు వేయరనీ మాజీ ఎంపీ అరుణ్ కుమార్ తనదైన శైలిలో మరోసారి సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

10TV Telugu News