Home » AP
ఏపీ కొత్త గవర్నర్ నియామకంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎలా ఉంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిష్వభూషన్ హరిచందన్ కు వీడ్కోలు కార్యక్రమం జరుగనుంది.
అన్స్టాపబుల్-2లో ఏపీ సర్కార్పై జనసేనాని ఫైర్..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సీఎం క్యాంప్ కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. సీఎం వైఎస్ జగన్ మీనాక్షిని ప్రత్యేకంగా అభినందించారు.
మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్టులో పోలీసులకు చుక్కెదురైంది. పోలీసుల రిమాండ్ పిటీషన్ ను న్యాయమూర్తి తిరస్కరించారు. విచారణ అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై రవీంద్రను న్యాయమూర్తి విడుదల చేశారు.
నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికు అఖిల ప్రియ సవాల్ విసిరారు.నంద్యాల గాంధీ చౌక్ కు వద్దకు బహిరంగ చర్చకు రావాలి అంటూ సవాల్ విసిరారు. దీంతో కర్నూలు పోలీసులు అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పర�
కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా.? వద్దా.? అన్న దానిపై అభిప్రాయం తెలిపేందుకు అటార్నీ జనరల్ వెంకటరమణి నిరాకరించారు. దీంతో కేంద్రం దీనికి సంబంధించిన ఫైల్ ను సొలిసిటర్ జనరల్ కు పంపింది.
నెల్లూరు రాజకీయాల్లో కాక రేపుతున్న ఫోన్ ట్యాపింగ్
ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పెను సంచలన కలిగిస్తున్నాయి. నా ఫోన్ ట్యాంపింగ్ జరుగుతోంది అంటూ కోటం రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్న వేళ దానికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్న�
ఏపీ సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. రేపటి గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాకేంతిక లోపంతో గన్నవరంలో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు.