Home » AP
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ఏపీ ప్రజలను తిట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఏపీ ఆహారాలను చులకన చేసి మాట్లాడారు? ఆంధ్రా పార్టీలు, పాలకులు అవసరమా? ఏపీ ప్రజలు, నాయకులు తెలంగాణను దోచు�
ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. క్షుద్ర పూజలు చేసే ఆలోచనలతోనే ఇలాంటి హత్యలు చేస్తున్నట్లు ఆరోపించారు.
అనకాపల్లి జిల్లా పరవాడ లారస్ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.
కర్నూలులో తొడికోడళ్ల హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. వారి భర్తలు..తండ్రితో కలిసి వారిద్దరిని హత్య చేసినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు మృతుల భర్తలైన పెద్ద గోవిందు,చిన్నగోవిందు, వారి తండ్రి గోగన్నలను అరెస్ట్ చేశారు
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో నకిలీ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు కలకలం రేపాయి. తన స్థలాన్ని అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేయగా నకిలీ డ�
మాండూస్ తుపాను వాయుగుండంగా మారిందని, మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అల�
వైసీపీకి ఏ గ్రీన్ కలర్ ఇష్టమో చెప్పాలని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. తన ప్రచార రథం ‘వారాహి’ రంగుపై వైసీపీ చేస్తున్న విమర్శలకు పవన్ ట్విట్టర్లో సమాధానం చెప్పాలన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘మాండౌస్’అని పేరు పెట్టారు. ఈ మాండౌస్ తుఫాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ తుఫ�
ఏపీలో విషాదం నెలకొంది. పోలీస్ స్టేషన్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము