Home » AP
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నంలో భేటీ కానున్నారు. ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని.. పవన్తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల మైత్రి, ఏపీ రాజకీయాలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
మా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాం..పొమ్మన్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా పెడితే వారుకూడా పొమ్మంటే ఎలా అందుకే విశాఖలోనే రాజధాని �
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సీబీఐ అధికారులు టీడీపీ నేతలపై పడ్డారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని అర్థరాత్రి అరెస్ట్ చేయటం వంటి పరిణామాలపై ఏపీ హీటెక్కింది. వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈక్�
విశాఖలోని క్వీన్ మేరీ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్ధినిలు అదృశ్యం అయ్యారు. కనిపించకుండాపోయిన సదరు విద్యార్ధినిలు రాసినట్లుగా భావిస్తున్నఓ లేఖ సంచలనం కలిగిస్తోంది..ఈ లేఖలోని రాసిన సారాంశం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. వారి ఇష్టంతోనే వ�
ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ అంశంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్తో ముగ్గురు రైతులు మృతి చెందారు. జిల్లాలోని చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా ముగ్గురు రైతులు కరెంట్ షాక్తో మృతి చెందారు.
ఏపీకి మూడు రాజధానులు విషయంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు అవసరంలేదని రాజధానిగా అమరావతి ఒక్కటి చాలు అని భారత్ జోడో యాత్ర ఏపీలో కొనసాగుతున్న క్రమంలో రాహుల్ గాంధీ అన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ అధికారుల దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంట్లో భాగంగా ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్.సి అధినేత ఏనుగు సాంబశివరావు ఇంటిలో తనిఖీలు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. దీంట్లో భాగంగానే హైదరాబాద్ నగరంలోని ఎర్రమంజిల్ లో ఉన్న ముసిద్దిలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్ కార్యాలయంలో ఈడీ అధికారులు రెండోరోజు సోదాలు నిర్వహిస్తున్నారు. 20 గంటలుగా అ�
కొంతకాలంగా నగరి వైసీపీలో.. రోజా అనుకూల, వ్యతిరేక వర్గాలు రోజాకు మరోసారి షాకిచ్చాయి. కొప్పేడు గ్రామంలో రోజాకు సమాచారం ఇవ్వకుండానే రైతు భరోసా కేంద్రానికి రోజా వ్యతిరేకవర్గం భూమి పూజ నిర్వహించారు. దీంతో నన్ను సంప్రదించకుండా భూమి పూజ చేయటం ఏం�