Home » AP
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో ఉద్రిక్తత
కృష్ణ పట్నం,గంగవరం పోర్టులను బీజేపీ ఒత్తిడితోనే జగన్ అదానికి కట్టబెట్టారు అంటూ ఏపీ బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు విమర్శించారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి శనివారం నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరి విజయవాడకు చేరుకోనున్నారు.
YS జగన్ పై హత్యాయత్నం చేసినట్లుగా చెబుతున్న ఈ కోడి కత్తి ఎక్కడుంది? నేరానికి వినియోగించిన ఆ కత్తి ఎక్కడ? మా ముందుకు తీసుకురండీ అంటూ తాజాగా NIA కోర్టు ఆదేశించింది.
ఇండియాలో ప్రతీ చిన్నారి ప్రతిరోజు స్కూళ్లలో ఆరు నుండి ఏడు గంటలు గడుపుతారు. అయినప్పటికీ వీరిలో కొందరికి మాత్రమే, మెట్రో నగరాల్లో ఉన్న అధిక ఫీజులు చెల్లించే స్కూల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయి నాణ్యత గల విద్యను పొందగలుగుతున్నారు. దేశవ్యాప్త�
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, మాదాపూర్, కొండాపూర్ శరణి నివాసంలో ఏక కాలంలో సీఐడీ అధికారుల తనిఖీలు చేశారు.
ఏపీ బీజేపీ నేతలపై హైకమాండ్ మండిపడింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపీ కాషాయదళం ఢిల్లీ వెళ్లింది. కానీ వారి మాటల్ని పెద్దగా పట్టించుకోని అధిష్టానం చీవాట్లు వేసింది. ఏపీ వచ్చాక అవన్నీ మాట్లాడుకుందాం అం�
టీడీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి జోగి రమేశ్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
కుమారుడ్ని కోల్పోయిన బాధిత మహిళకు రూ.4లక్షలు చెక్ అందించింది జనసేన పార్టీ.కుమారుడ్ని పోగొట్టుకుని పరిహారంగా వచ్చిన డబ్బులో వాటా ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు తమను బెదిరించారని సత్తెనపల్లికి చెందిన గంగమ్మ అనే మహిళ ఆరోపణలు వచ్చిన విషయం తెల�
తెలంగాణలో రెండు, ఏపీలో మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణకు సంబంధించి ఒక టీచర్ల ఎమ్మెల్సీ స్థానం (ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్), ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి (హైదరాబాద్) ఎన్నికలు జరుగుతాయి.