Home » AP
జగన్ పాలనలో ఒక్క పైసా అవినీతి జరిగినట్లు నిరూపించగలవా..? అని సవాల్ చేశారు. కుల రాజకీయాలు చేసే మూర్కుడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ పచ్చి అబద్దాలకోరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీఎంకు చెందిన మరో బాబాయ్ ని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
ఏపీ ప్రజలను తిట్టలేదు
నూజివీడు బహిరంగ సభలో సీఎం జగన్ టార్గెట్ గా చంద్రబాబు రెచ్చిపోయారు. అభివృద్ధి విధ్వంసకుడు జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక నిత్యవసరాల ధరలకు రెక్కలొచ్చాయని అన్నారు.
మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోంది అని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ విమర్శించారు. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి మోదీయే కారణమని ఆరోపించారు.
క్రీడా, కళా రంగాల్లో ఉన్న వాళ్లని గుర్తించామని పేర్కొన్నారు. సాంస్కృతిక రంగంలో తొలిసారిగా పోటీలు పెట్టామని వెల్లడించారు. గ్లోబల్ ఇన్వస్టెర్స్ సమ్మిట్, జీ-20 సదస్సులో కళాకారుల సేవలు తీసుకున్నామని తెలిపారు.
రోహిణి కార్తె ఎండలకు రోళ్లు కూడా బద్దలు అవుతాయని పెద్దలు చెబుతుంటారు. అదే జరిగింది ఎండ వేడిమికి కర్నూలు జిల్లాలో. గోనెగండ్ల మండంలో ఒక పెద్ద బండరాయి పగిలిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.
విశాఖ స్టీల్ పాలిటిక్స్
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిoచటానికి వీల్లేదని కేసీఆర్ చెప్పారు. మరి అటువంటప్పుడు అదే వ్యక్తి కొంటామని ఎలా అంటారు?అంటే అమ్మెయ్యమని వారి ఉద్దేశమా...?అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు..
దేశమంతా విస్తరించిన బీజేపీకి దక్షిణాది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. తొలి అడుగు కర్ణాటకకే పరిమితమై.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని అనుకుంటున్న బీజేపీ ఆశలు నెరవేరడం లేదు. దక్షిణాదిపై పట్టు సాధించాలని ఉవ్విళ్లూర