Home » AP
ఫోన్ నెంబర్ ఇచ్చిన సీఎం
ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పరీక్ష ఫలితాలను మంత్రి బొత్సా సత్యనారాయణ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 72.26 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించగా వీరిలో పైచేయి బాలికలదేనని తెలిపారు.
ఆస్పత్రుల్లో రెగ్యులర్ గా సోషల్ ఆడిట్ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా ఆరోగ్యశ్రీకి డబ్బులు వసూళ్లు చేయడం లేదని స్పష్టం చేశారు.
ఆర్5 జోన్ లోని ఇళ్లస్థలాలను పేదలకు కేటాయిస్తు గతంలో జీవో నెంబర్ 45ను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే జీవో నెం.45ను రద్దు చేయాలని రైతులు కోరుతు వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజధాని �
నీరు, మొక్క, చెట్టు, పుట్టా అంటూ చంద్రబాబు, లోకేశ్ దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు రైతులకు అన్యాయం చేస్తే.. రైతులకు అండగా నిలిచినా ఒకే ఒక వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.
ఏపీఎస్ఆర్టీసీ ఫీల్డ్ మెన్లను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోని అధికారులపై ఫీల్డ్ మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించరని, పొత్తుల సీట్లు గురించి చర్చిస్తారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాంబినేషన్ ఫ్లాప్ షోగా మంత్రి అభివర్ణించారు.
వైఎస్సార్ కు నమ్మకంగా పని చేసిన కొణతాలను జగన్ దూరంగా పెట్టారని వెల్లడించారు. వైఎస్ కంటే జగనే గొప్ప అనే వారే ఆయనకు నచ్చుతారని తెలిపారు. తన తండ్రి వైఎస్సార్ ను పొగిడితే జగన్ కు నచ్చదన్నారు.
వరుస విజయాలతో ఇస్రో దూసుకుపోతోంది.తాజాగా ఇస్రో చేపట్టిన PSLV C-55 ప్రయోగజం విజయవంతమైంది. దీంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. PSLV C-55 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది.
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.