Home » AP
కడప జిల్లాలోని రాయచోటి మండలంలోని ఓ చెరువులో మూడు మృతదేహాలు కలకలం రేపాయి. గువ్వల చెరువలో ఓ పురుషుడు..రెండు మహిళల మృతదేహాలను స్థానికులు గుర్తించారు.
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ విషయంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఇన్నాళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది దీంతె పయ్యావుల చంద్రబాబు నివాసానికి గన్ మెన్ లేకుండానే వెళ్లారు.ర
తోటలు నీట ముగనడం, తోటలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో కూరగాయలు సేకరించడం కష్టమవుతోంది. అలాగే వానలు, వరదల కారణంగా రవాణా కూడా సక్రమంగా జరగడం లేదు. ఈ కారణంగా కూరగాయలు సేకరించి, మార్కెట్లకు తరలించే పరిస్థితి లేదు.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్ష�
యువ మోర్చా ఆధ్వర్యంలో నాలుగు జోన్లలో యాత్ర చేపడతారు. మా పార్టీ పరంగా మేము కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉంది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసన కార్యక్రమం కాదు. ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తుందనే మేము భావిస్తున్నాం.
నేడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. 9 వేల కోట్ల రూపాయలతో జగనన్న విద్యా కానుక అందిస్తున్నా. మూడేళ్లు ఎక్కడా తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేదరికాన్ని పారద్రోలేందుకే ఈ పథకం. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రతి ఒక్క విద్యార్థీ
పాత పగల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన కృష్ణా జిల్లా, మచిలీపట్నం, గారాల దిబ్బ గ్రామంలో జరిగింది. 20 రోజుల క్రితం గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు కత్తు�
ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ అల్లూరి జయంతి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ప్రధాని సభ అనుకున్నట్లు సజావుగానే సాగుతుంది. ఇప్పటికే ఆర్మీ హెలికాప్టర్లు ట్రయల్ రన్ కూడా నిర్వహించాయి. రేపు ప్రధాని.. అల్లూరి సీతారామ రాజు కుటుంబ సభ్యులను కలుస
అల్లూరి సభకు మేం వ్యతిరేకం కాదు. కానీ, అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. అల్లూరి పేర్లు ఎంతమంది గుజరాతీలు పెట్టుకున్నారో చెప్పాలి. ఈ సభకు చిరంజీవికి ఆహ్వానం అందింది. పవన్ కల్యాణ్కు ఆహ్వానం రాలేదు. అల్లూరిని బీజేపీ ప�
‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడులను జూలై 4న భీమవరంలో నిర్వహించనున్నారు.. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలలో భాగంగా భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో అల్లూరి విగ్రహాన�