Home » AP
వీరత్వం, పౌరుషానికి ప్రాణం పోస్తే కనిపించే రూపం అల్లూరి సీతారామరాజు. బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం.. బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగించేందుకు పుట్టిన విప్లవ వీరుడు. భారత స్వాతంత్య్రం కోసం అసమాన పోరాటం చేసిన యోధుడు. మ�
ఏపీలోని సత్యసాయి జిల్లాలోని ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడి ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణం ఓ ‘ఉడుత’ అని దీంట్లో తమ తప్పేమీ లేదని ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు చెప్పుకొచ్చారు. అధికారుల వింత సమాధానంపై విమర్శలు వ
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్ ను ప్రశంసించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్, బీజేపీ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
ఏపీలోని అనంతపురం జిల్లాలో మహిళా ఉద్యోగి అన్న కనీస గౌరవం కూడా లేకుండా ఒక దళిత మహిళా వార్డెన్ ను ‘పనికి మాలిన దానా’ అంటూ దూషించాడు ఎస్సీ వెల్ఫేర్ డీడీ విశ్వమోహన్ రెడ్డి.
ఎన్టీఆర్ ఫొటో రంగులకు.. టీడీపీకి సంబంధం ఏంటి? ఆనాడు ఎన్టీఆర్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. ఈ అంశంపై బహిరంగ చర్చకు కూడా సిద్ధం. బొమ్మలూరులో నా సొంత డబ్బుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నేనే ఏర్పాటు చేశా.
కోడి రామ్మూర్తి స్టేడియం పనులకు పది కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు అదనంగా రూ.69 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని తెలిపారు. జగనన్న అమ్మవడి డబ్బులు నేడు అందజేస్తున్నామని చెప్పారు.
ముందుగా ఒక యూనిట్ భవనాన్ని లీజు ప్రాతిపదికన విట్ యూనివర్సిటీకి ఇవ్వాలని ఆలోచన చేస్తోన్నారు. ఒక టవర్ లోని 120 ఫ్లాట్ లను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ -డి ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాల లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జార�
ఏపీలోని కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ భూతం మళ్లీ కోరలుచాచింది. ఓ విద్యార్దిని 11మంది సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ చేశారు. దీంతో 11మంది విద్యార్దులపై సస్పన్షన్ వేటు వేశారు.