Home » AP
మా దంపతుల నిజ జీవిత చరిత్రను ప్రజలకు తెలిపేందుకే ‘కొండా’ సినిమా తీశాం. నక్సల్ ఉద్యమం, లవ్ స్టోరీ, రాజకీయ ప్రయాణం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాం. నేటి రాజకీయాల్లో విలువలు లేవు.
తాను డేంజర్గాడినని అందరూ తీసేయమంటున్నారు. పదవి నుంచి తీస్తే తన వెంట్రుకతో సమానం అన్నారు. తనను తీస్తే వీధుల్లోకి వచ్చి విజృంభిస్తానని చెప్పారు. కొన్ని వందల అమలాపురాలను సృష్టిస్తానని పేర్కొన్నారు. ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.దాడులు, గొడవలతో వైసీపీ నేతలు రోడ్డుకెక్కుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరీకి మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండే�
తిరుపతి నుంచి పవన్ టూర్ ప్రారంభం కానుంది. విజయదశమి రోజు పవన్ పర్యటకు ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజు జనసేనాని పర్యటన మొదలు పెట్టనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బంగారు పంటలు పండించే కోనసీమ రైతులు ఇప్పుడు ‘క్రాప్ హాలిడే’ప్రకటించిన పాపం అంతా వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. అన్నపూర్ణగా పేరున్న గోదావరి జిల్లాల్లో క్రాప్ హా�
తాజాగా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామ పరిసరాల్లో పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. అయితే, పులి అటవీ ప్రాంతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేయగా, మళ్లీ యూ టర్న్ తీసుకుని ఏలేశ్వరం మండలం నుంచి వెనక్కి వచ్చింది.
మహానటుడు ఎన్టీఆర్తో తనకెంతో అనుబంధం ఉండేదని, ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొ�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివేకానంద రెడ్డి కేసులో గంగాధర్ రెడ్డి కీలక సాక్షిగా ఉన్నాడు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో గంగాధర్ రెడ్డి మరణం తీవ్ర కలకలంరేపుతోంది.
తిరుమలలో ఒక ఎమ్మెల్యే అనుచరుడు వీరంగం సృష్టించిన ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ విషయంలో టీటీడీ చైర్మన్ వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి తిరుపతి చేరుకున్న ఆయన నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండు ప్రత్యేక కోర్టులను ఆయన ప్రారంభిస్తారు.