Home » AP
ఎయిర్పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వరకు ర్యాలీ కొనసాగనుంది.
ఫలితాలు గ్రేడ్ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా రెండేళ్లు విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు.
మాడు పగిలే ఎండలతో విలవిలలాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. రుతుపవనాల ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.(Monsoon Alert)
ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది..సీఎం జగన్ హత్యలు చేయమని తమ నేతలను ప్రోత్సహిస్తున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న ఆరోపించారు.పల్నాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో జల్లయ్య కుటుంబాన్ని పరామర్శ�
వైఎస్పార్.. పాలనలో వై.. యువతకు ఉపాధి లేదు.. ఎస్.. శ్రామికులకు ఉన్న పని తీసేశారు.. ఆర్.. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
టీడీపీ అధికారంలోకి వస్తేనే ఏపీలోని ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మహానాడు సభలో శనివారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు.
మహానాడు వేదికగా వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు అన్నారు. వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ అని క
టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రజలు సమాధి కడతారని విమర్శించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ కార్యకర్తలు, నాయకులను నమ్మించడానికి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారని నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లా�
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పసుపు రంగు శుభాన్ని సూచిస్తుందని..అటువంటి పాలనే తమ హయాంలో ప్రజలకు అందించామని గానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతా అరాచకమే తప్ప
ప్రకాశం జిల్లా గిద్దలూరులో రసవత్తర రాజకీయం..వైసీపీ కంచుకోటను బద్దలు కొడతానంటున్న టీడీపీ నేత అశోక్ రెడ్డి.