Home » AP
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది.
వైపీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నేతలకు సత్కారాలు కాదు ఛీత్కారాలే ఎదురవుతున్నాయని మాజీ మంత్రి బంగారు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం జగన్ మాత్రం తమ నేతలకు 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్�
ఏపీలో 2024 ఎన్నికల కోసం వైసీపీ కసరత్తులు చేస్తోంది. దీనికి పక్కాగా ప్లాన్ వేస్తోంది. దీంట్లో భాగంగా జగన్ బుధవారం (8,2022)తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో జగన్ కీలక వ్యాఖ్యలు చేస్తూ..వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సా
రాజకీయ లబ్ది కోసం టీడీపీ క్రాప్ హాలిడే డ్రామాలు ఆడుతోందని మంత్రి విశ్వరూప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతు సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చింది కోనసీమ రైతు పరిరక్షణ సమితి. దీంతో కోనసీమ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో క్రాప్ హాలిడే పాటించే అవకాశం ఉంది.
కశ్మీర్ యాపిల్ లాంటి రంగుతో... అద్భుతమైన రుచితో ఉండే మామిడిపండ్లు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి. కాకపోతే మన దేశంలో ఈ రెడ్ మ్యాంగోస్ కొంచెం అరుదుగానే దొరుకుతాయి. అలాంటి రేర్ రెడ్ మ్యాంగో ఇప్పుడు ఏపీలోని ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మం�
సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో ఆంధ్ర ప్రదేశ్ను అధోగతి పాలు చేశారని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత, ఏపీ సహ ఇన్ఛార్జి సునీల్ దియోధర్. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలో దింపేశారని అభిప్రాయపడ్డారు.
ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని తెలిపింది.
నేడే పదో తరగతి పరీక్షా ఫలితాలు
ఏపీలో జనసేన వ్యూహం ఫలిస్తుందా..?