Home » AP
దేశంలోనే ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి 2 చొప్పున 108 అంబులెన్స్ సేవల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో సంచార పశు అంబులెన్స్ తీసుకురానున్నారు. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
జాలీగా రాజ్యసభకు వెళ్లిపోవచ్చనుకున్న సినీ నటుడు అలీకి.. ఊహించని షాక్ ఇచ్చారు సీఎం జగన్. రాజ్యసభ లిస్ట్లో తన పేరు కచ్చితంగా ఉంటుందంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని కూర్చున్న అలీ.. వైసీపీ అభ్యర్థుల ప్రకటన చూసి అవాక్కయ్యారు. కానీ జగన్ తనకంటూ ఓ పద
అంతటి వైసీపీ ప్రభంజనంలోనూ.. ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ తిరగలేకపోయింది. వచ్చే ఎన్నికల్లోనైనా.. ఆ సీటును దక్కించుకునేందుకు.. అధికార వైసీపీ ఇప్పటి నుంచే రిపేర్లు మొదలుపెట్టింది. దాని కోసం సరైనవ్యక్తితో చర్చించి.. టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టి.. తమ అ
ఈరోజు సాయంత్రానికి వైసీపీ నుంచి రాజ్యసభకు ఎవరిని పంపిస్తారు? అనే విషయం అధికారిక ప్రకటన రానుంది. ఈక్రమంలో బీసీ సంఘం నేత ఆర్. క్రిష్ణయ్యను వైసీపీ పెద్దల సభకు పంపనుంది. దీనికి సంబంధి సీఎం జగన్ క్రిష్ణయ్య పేరును ఖారారు చేశారు. తాడేపల్లిలో సజ్జల�
శ్రీలంకలో మాజీ ప్రధాని రాజపక్సేకు పట్టిన గతే, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా పట్టబోతుందని, ఈ విషయం జగన్కు కూడా అర్థమైందని విమర్శించారు టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న.
మే 22, 23, 24 తేదీల్లో దావోస్ సదస్సుకు జగన్ హాజరు కానున్నారు. దావోస్ లో విదేశీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు.
ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐ అనుమానాస్పదంగా మృతి చెందారు. అతని మరణానికి కారణం ఆత్మహత్యా? లేదా గన్ మిస్ ఫైరా అనేది తెలియాల్సి ఉంది. ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది.
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా. అక్కడ.. ఆయనకు పోటీ లేదు బిడ్డ. అని.. తెలుగు తమ్ముళ్లు గల్లా ఎగిరేసి మరీ చెబుతుంటారు. 3 దశాబ్దాలకు పైగా.. కుప్పం ప్రజలు బాబును ఆదరిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో.. ఆశీర్వదిస్తున్నారు. అయితే.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుం�
మొన్నటిదాకా.. డిప్యూటీ సీఎం పదవి కూడా ఉండేది. కానీ.. మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. మొత్తం మారిపోయింది. ఇప్పుడాయనకు కీలకమైన జిల్లా అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇప్పుడే మొదలైందనే చర్చ సాగుతోంది. మూడేళ్లు.. �