Home » AP
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బెయిల్పై అప్పీలుకు వెళ్తామని పోలీస్ శాఖ ప్రకటించింది.
పేపర్ మాల్ ప్రాక్టీస్కు సహకరించిన ఇన్విజిలేటర్లకు 5 నుంచి 10 వేల రూపాయలు నారాయణ యాజమాన్యం అందించిందని గంగాధర్రావు తెలిపారు. దీంతో వారు ఇన్విజిలేటర్ల పిల్లలకు నారాయణ విద్యాసంస్థల్లో ఉచితంగా అడ్మిషన్లు ఇస్తామని మభ్యపెట్టినట్లు తెలిపాడు
బుధవారం నుంచి రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్
పేపర్ మాల్ ప్రాక్టీస్ కల్చర్ మొదలైందే నారాయణ, చైతన్య విద్యా సంస్థల నుంచి అని పేర్కొన్నారు. మాల్ ప్రాక్టీస్ కేసు తీగలాగితే వాళ్ల దగ్గరే డొంక కదిలిందన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు.
అసాని తీవ్ర తుఫానుగా మారుతున్న తరుణంలో అధికారులందరూ అలెర్ట్ గా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆ ఇద్దరు నేతల మధ్యా గ్యాప్ తగ్గిపోయిందా? అందుకే ఇద్దరు భేటీ అయ్యారా అనిపిస్తోంది.వారే సజ్జల, విజయసాయి రెడ్డిలు. వైసీపీలో హాట్ టాపిక్గా మారింది విజయసాయి రెడ్డి, సజ్జల భేటీ.
మచిలీపట్నం నుండి చైన్నె వరకు ఉపరితల అవర్తనం కొనసాగుతుందన్నారు. అందువల్ల ఈదురుగాలులు ఉరుములు మెరుపులుతో కూడిన గాలలు వీస్తున్నాయని పేర్కొన్నారు.
వైసీపీ అపసవ్య పాలన వల్లే కౌలు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోందన్నారు.
ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోంది అని..క్విట్ ఇండియా ఉద్యమం లాగే క్విట్ జగన్ ఉద్యమం చేపట్టాలి అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు, తుని కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమైన సందర్భంగా �
Chandra babu coming : పార్టీ నేతల వల్ల కావట్లేదు. సీనియర్లు బయటకు రావడం లేదు. కింది స్థాయి లీడర్లకు నమ్మకం రావడం లేదు. అందుకే.. వాళ్లూ.. వీళ్లూ కాదు.. ఆయనే రంగంలోకి దిగుతున్నారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. తెలుగు రాష్ట్రమైన ఏపీలో.. మళ్ల�