Home » AP
Multipurpose Facility Centers in Villages : ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెటింగ్ చేసుకోలేక రైతులు పడుతున్న కష్టాలకు త్వరలో తెరపడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారులైనా రైతు నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా మల్టీపర్పస్ ఫెసిలిటీ �
Employees Politics in AP : ఏపీలో ఉద్యోగ సంఘాల పోరు మరోసారి రచ్చకెక్కింది. ఆధిపత్య పోరులో ఉద్యోగులు నలిగిపోతుండగా.. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందీ ప్రాబ్లమ్. సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి మరీ.. ఘర్షణలకు దిగుతున్నారంటే ఉద్యోగ సంఘాల్లో పాలిటిక్స్ ఏమ�
AP government a key decision : తూర్పు గోదావరి జిల్లా రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాకినాడ సెజ్కు రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్�
AP cabinet meeting : ఏపీ మంత్రిమండలి ఇవాళ భేటీ కానుంది. సెక్రటేరియట్లో జరిగే సమావేశంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆయా శాఖల డిమాండ్లను కూడా క్యాబినెట్ చర్చించనుంది. ఇదివరకే 2021-22 ఆర్థ�
panchayat elections completed in AP : ఏపీ పంచాయతీ తుది విడత ఎన్నికల్లోనూ వైసీపీనే సత్తా చాటింది. వెల్లడైన ఫలితాల్లో వైసీపీ మద్దతుదారులే ఎక్కువ పంచాయతీల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. ఇంకా పలు పంచాయతీల్లో దాదాపు కౌంటింగ్ పూర్తయ్యింది. వచ్చిన ఫలితా�
ap panchayat elections : ఏపీలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నాల్గో విడతలో 2,743 సర్పంచ్, 22,423 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 78.90 శాతం పోలింగ్ నమోదు అయింది. ఏపీలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో
municipal and corporation elections : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరుగనున్న తొలి ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఎలాగైనా గెలవాలని రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్
Two old men killed in a polling booth : ఏపీ పంచాయతీ నాల్గో విడత ఎన్నికల్లో విషాదం నెలకొంది. ఓటు వేయడానికి వెళ్లి ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. కాట్రేనికోన మండలం చెయ్యేరు పోలింగ్ బూత్ వద్ద నాగూరు (85) అనే వృద్ధుడు మృతి చెందా�
AP SEC a key decision : మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లపై ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి చనిపోయిన వారి స్థానంలో నామినేషన్లు వేసేందుకు రాజకీయ పార్టీలకు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు దా�
Tirupati Laddu For Voters : ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫీవర్ నెలకొంది. దశల వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు దూసుకపోతున్నారు. అయితే..ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు కొత్త కొత్త పంథాను ఎన్నుకు�