AP

    ఏపీలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

    February 12, 2021 / 01:24 PM IST

    Municipal, ZPTC and MPTC elections in AP : ఏపీలో ఎన్నికల సీజన్ సాగుతోంది. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. మరోసారి ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం

    మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీసులు

    February 12, 2021 / 12:32 PM IST

    SEC issued show cause notices to Minister Kodali Nani : ఏపీ మంత్రి కొడాలి నానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షోకాజ్ నోటీసులిచ్చారు. మీడియా సమావేశంలో కొడాలి చేసిన వ్యాఖ్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ అభ్యంతరం తెలిపారు. ఎన్నికల కమిషన్ పరువు, ప్రతిష్టకు భంగం కలిగేలా మీడియా స

    274 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు లేనట్లే!

    February 12, 2021 / 08:42 AM IST

    Elections have been stopped in 274 panchayats : ఏపీలో 274 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలున్నాయి. తొలి విడతలో 3,249 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల

    ప్రత్యేకహోదాను ప్రధాని మోడీ పట్టించుకోవాలి : పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

    February 11, 2021 / 01:36 PM IST

    pilli Subhash Chandra Bose addressing special status for AP : ఏపీ రాష్ట్ర విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని ప్రస్తుత ప్రధాని మోడీ పట్టించుకోకపోవడం శోచనీయమని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ చట్టసభ�

    మీడియాతో మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డికి అనుమతి..ఎస్‌ఈసీ ఆంక్షలు తొలగించిన హైకోర్టు

    February 10, 2021 / 01:44 PM IST

    The High Court removes SEC restrictions : ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మీడియా సమావేశాలు నిర్వహించేందుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎస్‌ఈసీ ఆంక్షలను తొలగించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఎన్నికల ప్రక్రియపై మాట్లాడొద్దని ప

    ఏపీ తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. జిల్లాల వారీగా వివరాలు

    February 10, 2021 / 10:48 AM IST

    Panchayat Election Results : ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరింది. ఇప్పటికే చాలా చోట్ల ఫలితాలు వెలువడగా.. మిగిలిన చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పార్టీ రహితంగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. టీడీపీ మద

    వ్యాక్సిన్ వేసుకున్న 20రోజులకే కరోనా

    February 10, 2021 / 07:37 AM IST

    Corona Vaccination:వ్యాక్సిన్ తీసుకున్న వారికి వికటించి ఆరోగ్య సమస్యలు రావడం గురించి ముందుగానే హెచ్చరించారు. కరోనా మహమ్మారితో పోరాడేందుకు నెలల తరబడి శ్రమించి వైద్యులు రెడీ చేసిన వ్యాక్సిన్ తొలి దశ పంపిణీలోనే ఉంది. ముందుగా హెల్త్ కేర్ వర్కర్లకు, వైద్య

    ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు.. వైసీపీ మద్దతుదారుల హవా

    February 10, 2021 / 07:16 AM IST

    first phase panchayat elections in AP : ఏపీలో పార్టీ రహితంగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. టీడీపీ మద్దతుదారుల అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి మద్దతుదారులు అంతగా ప్�

    సర్పంచ్ అభ్యర్థి గుర్తుపై నోటా..ఎన్నికల అధికారుల నిర్వాకం

    February 9, 2021 / 12:28 PM IST

    Nota on Sarpanch Candidate Symbol : ఏపీ తొలి విడత పంచాయతీ ఎలక్షన్స్ లో అధికారుల నిర్వాకం బయటపడింది. కృష్ణా జిల్లా నిడమానూరులో సర్పంచ్ అభ్యర్థి శీలం రంగారావు గుర్తుపై నోటా అంటించారు. అధికారులపై సర్పంచ్ అభ్యర్థి శీలం రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిచేస్తామని అ�

    ఏపీ పంచాయతీ ఎలక్షన్స్..ఓటర్ స్లిప్ లపై ఎన్నికల గుర్తులు..పలు చోట్ల ఘర్షణలు

    February 9, 2021 / 12:09 PM IST

    Clashes in AP panchayat elections : ఏపీ తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేట గ్రామంలో ఎన్నికలకు ముందే దాడులు జరిగాయి. టీడీపీ మద్దతు ఉన్న తంగెళ్ల నాగేశ్వరరావుపై రాత్రి దాడి జరిగింద

10TV Telugu News