AP

    కోడి రక్తంతో పూజలు..వీడియో తీసి మహిళలకు పంపించి భయపెట్టి డబ్బులు దోచేస్తున్న దొంగబాబా

    February 5, 2021 / 04:36 PM IST

    Nellore Fake Baba arrested : నెల్లూరు జిల్లాలో ఓ దొంగస్వామి మహిళల్ని హడలెత్తిస్తున్నాడు. భయపెట్టి డబ్బులు గుంజుతున్నాడు. కోడి రక్తంతో పూజలు చేసి దాన్ని వీడియోలు తీసి స్థానిక మహిళ ఫోన్ నంబర్లు తెలుసుకుని వారికి ఈ వీడియోలు పంపించి భయపెడుతున్నాడు.నేను చెప్పి

    ఏపీలో ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ యాప్‌కు తాత్కాలిక బ్రేక్‌

    February 5, 2021 / 02:38 PM IST

    break for SEC e-watch app : ఏపీలో ఎస్‌ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్‌ యాప్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఈ-వాచ్‌ యాప్‌ వినియోగంపై హైకోర్ట్‌ స్టేటస్‌కో ఇచ్చింది. ఈనెల 9 వరకు యాప్‌ను వినియోగించొద్దని ఆదేశించింది. యాప్‌ భద్రతకు సంబంధించిన ధ్రువపత్రం ఇంకా అందలేదన్న �

    టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎస్ఈసీ

    February 4, 2021 / 09:24 PM IST

    TDP manifesto canceled : టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఏపీ ఎస్ఈసీ రద్దు చేసింది. టీడీపీ వివరణ సరిగా లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. వెంటనే మేనిఫెస్టోను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 4, 2021) టీడీపీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ

    ఏపీలో తొలి విడత 453 పంచాయతీలు ఏకగ్రీవం

    February 4, 2021 / 09:05 PM IST

    The first installment of 453 panchayats are unanimous : ఏపీలో తొలి విడత 453 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నేటితో తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు జిల్లాలో 67, కర్నూలు జిల్లాలో 54 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్ఆర్‌ క

    మార్చిలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకతవకలు

    February 4, 2021 / 08:56 PM IST

    Manipulations in the MPTC and ZPTC elections says sec nimmagadda గత ఏడాది మార్చిలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అప్పుడు జరిగిన ఏకగ్రీవాలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అప్పటి తప్పులు ఇప్పుడు రిపీట్

    ఏపీలో ముగిసిన రెండో విడత పంచాయతీ నామినేషన్లు..

    February 4, 2021 / 08:09 PM IST

    The second phase of panchayat nominations are over  : ఏపీలో రెండో విడత పంచాయతీ నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడతలో 3వేల335 పంచాయతీలు, 33వేల 632 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు 2వేల 598 సర్పంచ్, 6వేల 421 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు 4వేల 760 సర్ప

    రాజ్యాంగం నాకు అపారమైన అధికారాలు ఇచ్చింది

    February 4, 2021 / 05:39 PM IST

    AP SEC Nimmagadda key comments : ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణల�

    టీడీపీ, వైసీపీలకు సోము సవాల్ : ఏపీలో బీసీని సీఎంని చేసే సత్తా మీకుందా?

    February 4, 2021 / 02:50 PM IST

    somu veerrajau challenge : అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకీ, ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సవాలు విసిరారు. ఏపీలో బీసీ అభ్యర్ధిని సీఎం చేస్తామని స్పష్టం చేసిన సోము వీర్రాజు బీసీని సీఎం చేసే దమ్ముందా మీకుందా? అంటూ టీడీప�

    ఏపీలో పంచాయతీ, నామినేషన్ల పర్వం

    February 4, 2021 / 06:25 AM IST

    Panchayat and nominations in AP : ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉసంహరణ గడువు 2021, ఫిబ్రవరి 04వ తేదీ గురువారం ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తికాగానే.. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను అ

    ఏపీలో మలి విడత కోవిడ్ వ్యాక్సిన్

    February 3, 2021 / 06:21 AM IST

    Covid vaccine in AP : ఏపీలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ మలివిడత కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, రెవెన్యూ శాఖల్లోని ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులకు మలివిడతలో టీకాలు వేస్తామన్నారు మంత్రి ఆళ్లనాని. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెకండ్‌ ఫేజ

10TV Telugu News