AP

    ఏపీ పంచాయతీ ఎన్నికల బరిలో స్పీకర్‌ సతీమణి

    February 9, 2021 / 11:00 AM IST

    Speaker Tammineni wife’s contest Panchayat elections : ఏపీ పంచాయతీ ఎన్నికల బరిలోకి అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ దిగారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని తొగరాం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణ�

    అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు

    February 9, 2021 / 09:29 AM IST

    grants bail to Achennayudu : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సోంపేట కోర్ట్‌ బెయిల్ మంజూరు చేసింది. 50 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది. రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లా జైలు నుంచి అచ్చెన్నాయుడు విడుదల కానున్నారు. అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై కోర్�

    పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’

    February 9, 2021 / 08:08 AM IST

    Nota available in panchayat elections : ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మంగళవారం (ఫిబ్రవరి 9,2021) ఉదయం 6.30 ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

    మూడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా.. నెల్లూరు జిల్లా వెలిచర్లలో సర్పంచ్ పదవికి నో నామినేషన్

    February 9, 2021 / 07:26 AM IST

    Panchayat elections postponed in three villages : ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. విజయనగరం మినహా 12 జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాల వరకు పోలింగ్‌ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించి విజేతలకు డిక్లరేషన్లు అం

    నిమ్మగడ్డ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు : అంబటి

    February 6, 2021 / 08:17 PM IST

    Ambati Rambabu fires over AP SEC Nimmagadda : ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషనర్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ.. చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ రాజ్�

    నిమ్మగడ్డ నాతో మాట్లాడాలి కానీ.. చంద్రబాబుతో మాట్లాడుతున్నారు

    February 6, 2021 / 07:33 PM IST

    Minister Peddireddy responded to the SEC actions : ఎస్ఈసీ చర్యలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. అయితే నిన్నటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఎస్‌ఈసీ ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడనని తెలిపార

    విశాఖ స్టీల్ ప్లాంట్ ను మేమే తీసుకుంటాం

    February 6, 2021 / 03:55 PM IST

    Minister Gautam Reddy comments on Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కీల వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఫ్యాక్టరీని ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజలకు సంబంధించిందన్నారు. స్టీల్ ఫ్యాక

    తిరుమలలో సామూహిక వివాహాలకు గ్రీన్ సిగ్నల్, పెరుగుతున్న భక్తుల రద్దీ

    February 6, 2021 / 07:35 AM IST

    weddings in Tirumala, : కరోనా వల్ల ఆగిపోయిన తిరుమలలోని సామూహిక వివాహాలు త్వరలో ప్రారంభంకానున్నాయి‌. తిరుమల పాపనాశనం రోడ్డులోని కళ్యాణ వేదికలో త్వరలోనే సామూహిక వివాహాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది టీటీడీ. భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఆన్ల�

    ఓటు నమోదు చేసుకోవడం తెలియని వ్యక్తి ఎస్ఈసీ ఎలా అయ్యారు ?

    February 5, 2021 / 08:31 PM IST

    Minister Peddireddy fires over SEC Nimmagadda : ఎస్ఈసీ నిమ్మగడ్డ సురేష్ కుమార్ పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ-వాచ్ యాప్ ను వాడొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఈ తీర్పుతో ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీ�

    ఏపీ మీదుగా వెళ్లే ఇండస్ట్రియల్‌ కారిడార్లపై కేంద్రం క్లారిటీ

    February 5, 2021 / 04:54 PM IST

    the industrial corridors that run through the AP : ఏపీ మీదుగా వెళ్లే ఇండస్ట్రియల్‌ కారిడార్లపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎంపీ జీవీఎల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాచారం ఇచ్చింది. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ వివరాలను వెల్లడించింది. ఈ కారిడార్‌తో శ్రీక�

10TV Telugu News