Home » AP
Chittor mother, daughter deceased case accused arrest : ఏపీలోని చిత్తూరు జిల్లాలో తల్లీ, కుమార్తె హత్య కేసులో సోమవారం (ఫిబ్రవరి 1) నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండుకు తరలించారు. సహజీనం తల్లీ కూతుళ్ల హత్యలకు దారి తీసింది. కూతురిని చంపేసి ఓ ప్రాజెక్టులో పారేసి..
Kadapa : One crore worth gold seized : కడప జిల్లాలో రూ. కోటి విలువైన 2.7 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల జరుగనున్న క్రమంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో కడప-తాడిపత్రి రహదారిపై మంగళవారం (ఫిబ్రవరి2) ఓ కారుని సోదాలు చేసిన పోలీసు�
Madanapalle Double Murders : మదనపల్లె జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ కేసులో ఎన్నో మిస్టరీలు..ఎన్నెన్నో ట్విస్టులు. ఉన్నత విద్యావంతులైన పురుషోత్తమ నాయుడు, పద్మజ ముద్దుల కూతుళ్లు అలేఖ్య, సాయి దివ్యలు. ఎంతో అ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకం అమలు ఇప్పడు అందర్నీ ఉత్కంఠకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం మరోసారి వాయిదా పడబోతుందా? లేకపోతే ముందుగా అనుకున్నట్లుగా ఇంటింటికీ రేషన్ అమల్లోకి
first phase nominations for ap panchayat elections : ఏపీలో తొలి విడత పంచాయితీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. తొలి విడత పంచాయతీ ఎ�
AP SEC Nimmagadda responds over the unanimous elections : ఏపీలో ఏకగ్రీవ ఎన్నికలపై రగడ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ నిమ్మగడ్డ మధ్య వివాదం ముదురుతోంది. ఏకగ్రీవ ఎలక్షన్ పై ఎన్నికల కమిషన్ కు నిశ్చయమైన అభిప్రాయం ఉందన్నారు నిమ్మగడ్డ. బలవంతపు ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదని
Karnool : Adoni man Gandhi Ash Art : కాగితాలు కాల్చిన బూడిదతో ఓ అద్భుత కళాఖండాన్ని సృష్టించాడు కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన యువకుడు. కాగితాలు కాల్చిన బూడిదతో భారత జాతి పిత గాంధీజీ బొమ్మ గీసి..లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించాడు. కాగితాలు కాల్చిన �
AP : Chittor District Degree Student missing : ఏపీలోని చిత్తూరు జిల్లాలో వరుస ఘటనలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మదనపల్లెలో అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్ల హత్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూఢ విశ్వాసాలు రెండు నిండు ప్రాణాలను
Three more sensational incidents in Chittoor district : మదనపల్లెలో సంచలనాన్ని రేపిన మూఢభక్తి తో అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్ల హత్యల ఘటన మరువకముందే..చిత్తూరు జిల్లాలో మరో మూడు సంచలన ఘటనలు వెలుగులోకొచ్చాయి. మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్యల ఘటనలో రోజు వింతలు బయటపడుతుంటే..బ�
Kapu reservation item once again in AP : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాపు కాక రేగబోతుందా..? కాపు అంశం మరిసారి ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ కాబోతుందా..? కాపు ఉద్యమం నుంచి ముద్రగడ తప్పుకున్నాక మరుగున పడిపోయిన రిజర్వేషన్ ఏపీలో మరోసారి తెరపైకి వస్తుందా..? అయితే ఈసారి ఈ అం