Home » AP
Panchayat Election War in AP : ఏపీలో లోకల్ వార్ ముదురుతోంది. ఎన్నికలపై ఎస్ఈసీ దూకుడు పెంచుతుండగా.. సర్కార్ నిమ్మగడ్డను టార్గెట్ చేస్తోంది. మరోవైపు పాలకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ ఆరోపించగా.. టీడీపీ మ్యానిఫెస్టో రిలీజ్ చేయడంపై అధికార �
AP Panchayat Elections : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరి ఫస్ట్ ఫేజ్లో ఎన్ని మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి..? ఎన్ని గ�
Chittor Madanapalle two daughters murder case: shocking facts revealed : చిత్తూరు జిల్లా మదనపల్లెలో పురుషోత్తం, పద్మజల ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో గంట గంటకు దిమ్మతిరిగే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో తల్లి పద్మజ ఇద్దరు అమ్మాయిల్ని దారుణంగా హత్య చేసిందనే విషయాల్లో పలు కోణాలు బైటపడు�
Controversy over electoral consensus in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు హీటెక్కుతున్నాయి. మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలపై వివాదం నడవగా.. ఇప్పుడు మరో అంశంపై రగడ మొదలైంది. మరి స్థానిక పోరులో మరోసారి రచ్చకు కారణమేంటి..? ప్రభుత్వం – ప్రతిపక్షాలు – ఎస్ఈసీల మధ్య ముదురుతున్న వ
BJP, Janasena alliance in AP panchayat elections : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు బీజేపీ, జనసేన పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు.
chittoor: madanapalle twin murders case..Twist : ఏపీ చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనంరేపిన అలేఖ్య, దివ్యల హత్యకేసులో మృతుల తల్లిదండ్రులను మంగళవారం (జనవరి 26,2021) పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి కరోనా టెస్టులు చేయటానికి యత్నిస్తుండా ఈ కేసులో ఏ1 నిందితురాలు అయి తల్లి
AP : shocking twist in madanapally Two Daughters murder case : చిత్తూరు జిల్లా మదనపల్లిలో కన్న తల్లిదండ్రులకే కన్నకూతుళ్లనిద్దరిని దారుణంగా చేసిన జంట హత్యల కేసులో బైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తల్లిదండ్రులనిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు.
The 72nd Republic Day celebrations in AP : ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రం
AP PanchayatiRaj superiors transfer proposals reject : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల బదిలీలో గందరగోళం నెలకొంది. పంచాయతీరాజ్ రాజ్ ముఖ్యకార్యదర్శి, కమషనర్ బదిలీ ప్రతిపాదనలను ఎస్ఈసీ తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఇప్పుడు బదిలీలు తగవని తెలిపింది. బది�
Four Padma Shri awards for AP and Telangana states : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్మాలు విరిశాయి. దేశ అత్యున్నత పురస్కారాలు తెలుగు వారిని వరించాయి. కేంద్రం ప్రకటించిన 102 పద్మశ్రీ అవార్డుల్లో.. నాలుగింటిని ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు అందుకోనున్నారు. మరి ఎవరా తెలుగు తేజాలు..? �