AP

    ఏపీలో ‘లోకల్’‌ వార్‌..ఎస్‌ఈసీ వర్సెస్ సర్కార్‌

    January 29, 2021 / 08:31 AM IST

    Panchayat Election War in AP : ఏపీలో లోకల్‌ వార్‌ ముదురుతోంది. ఎన్నికలపై ఎస్‌ఈసీ దూకుడు పెంచుతుండగా.. సర్కార్‌ నిమ్మగడ్డను టార్గెట్‌ చేస్తోంది. మరోవైపు పాలకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ ఆరోపించగా.. టీడీపీ మ్యానిఫెస్టో రిలీజ్‌ చేయడంపై అధికార �

    ఏపీ పంచాయతీ ఎన్నికలు..నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    January 29, 2021 / 08:18 AM IST

    AP Panchayat Elections : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మరి ఫస్ట్‌ ఫేజ్‌లో ఎన్ని మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి..? ఎన్ని గ�

    మదనపల్లి హత్యల్లో దిమ్మతిరిగే ట్విస్టులు!! :పెద్దమ్మాయి అలేఖ్య డైరెక్షన్..తల్లి యాక్షన్..వెరసి రెండు దారుణ హత్యలు..

    January 28, 2021 / 01:01 PM IST

    Chittor Madanapalle two daughters murder case: shocking facts revealed : చిత్తూరు జిల్లా మదనపల్లెలో పురుషోత్తం, పద్మజల ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో గంట గంటకు దిమ్మతిరిగే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో తల్లి పద్మజ ఇద్దరు అమ్మాయిల్ని దారుణంగా హత్య చేసిందనే విషయాల్లో పలు కోణాలు బైటపడు�

    ఏపీలో ఎన్నికల ఏకగ్రీవాలపై రాజకీయ రగడ

    January 28, 2021 / 07:43 AM IST

    Controversy over electoral consensus in AP  :  ఏపీలో పంచాయతీ ఎన్నికలు హీటెక్కుతున్నాయి. మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలపై వివాదం నడవగా.. ఇప్పుడు మరో అంశంపై రగడ మొదలైంది. మరి స్థానిక పోరులో మరోసారి రచ్చకు కారణమేంటి..? ప్రభుత్వం – ప్రతిపక్షాలు – ఎస్‌ఈసీల మధ్య ముదురుతున్న వ

    ఏపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు

    January 27, 2021 / 01:07 PM IST

    BJP, Janasena alliance in AP panchayat elections : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు బీజేపీ, జనసేన పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు.

    ‘నేను శివుడ్ని..నా గొంతులో హాలాహలం ఉంది..కరోనా నన్నేమీ చేయలేదు’ : మదనపల్లి హత్యల కేసులో పోలీసులకు షాకులిస్తున్న తల్లి

    January 26, 2021 / 02:48 PM IST

     chittoor: madanapalle twin murders case..Twist :  ఏపీ చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనంరేపిన అలేఖ్య, దివ్యల హత్యకేసులో మృతుల తల్లిదండ్రులను మంగళవారం (జనవరి 26,2021) పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి కరోనా టెస్టులు చేయటానికి యత్నిస్తుండా ఈ కేసులో ఏ1 నిందితురాలు అయి తల్లి

    మా ఇంట్లో దేవుళ్లున్నారు..మా పిల్లలు బతికొస్తారు : మదనపల్లి జంట హత్యల ఘటనలో మైండ్ బ్లాక్ ట్విస్టులు..!!

    January 26, 2021 / 01:46 PM IST

    AP :  shocking twist in madanapally Two  Daughters murder case : చిత్తూరు జిల్లా మదనపల్లిలో కన్న తల్లిదండ్రులకే కన్నకూతుళ్లనిద్దరిని దారుణంగా చేసిన జంట హత్యల కేసులో బైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తల్లిదండ్రులనిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు.

    భిన్నత్వంలో ఏకత్వం మా సిద్ధాంతం

    January 26, 2021 / 12:15 PM IST

    The 72nd Republic Day celebrations in AP : ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రం

    ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల బదిలీ ప్రతిపాదనలు తిరస్కరణ

    January 26, 2021 / 11:06 AM IST

    AP PanchayatiRaj superiors transfer proposals reject : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల బదిలీలో గందరగోళం నెలకొంది. పంచాయతీరాజ్ రాజ్ ముఖ్యకార్యదర్శి, కమషనర్ బదిలీ ప్రతిపాదనలను ఎస్ఈసీ తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఇప్పుడు బదిలీలు తగవని తెలిపింది. బది�

    మన ‘పద్మా’లు

    January 26, 2021 / 09:28 AM IST

    Four Padma Shri awards for AP and Telangana states : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్మాలు విరిశాయి. దేశ అత్యున్నత పురస్కారాలు తెలుగు వారిని వరించాయి. కేంద్రం ప్రకటించిన 102 పద్మశ్రీ అవార్డుల్లో.. నాలుగింటిని ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు అందుకోనున్నారు. మరి ఎవరా తెలుగు తేజాలు..? �

10TV Telugu News