AP

    నామినేషన్ల ప్రక్రియ, అభ్యర్థుల ఆందోళనలు : అందరి చూపు సుప్రీంకోర్టు వైపు

    January 25, 2021 / 01:35 PM IST

    AP Panchayat Nomination : స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 2021, జనవరి 25వ తేదీ సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న అధికారులు నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. దీంతో నామినేషన్లు దాఖలు

    ఉభయపార్టీల అభ్యర్థి విజయమే లక్ష్యం

    January 24, 2021 / 09:13 PM IST

    Somuveerraju meets Pawan Kalyan : బీజేపీ, జనసేన ఉభయపార్టీల అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ అయ్యారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి, ఏపీలో రాజకీయ ప�

    జనసేన, బీజేపీ కలిసి అధికారం చేపడతాయి..

    January 24, 2021 / 09:00 PM IST

    10TV special interview with BJP AP state president Somuveerraju : జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రంలో అధికారం చేపడతాయని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు. చంద్రబాబుతో కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేశారు. జనసేనతో బీజేపీకి 100 శాతం అవగాహన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసే�

    ఏపీ నుంచి లక్షలాదిమంది గల్ఫ్‌కు వలస..మాతృభూమికి దూరంగా ఎడారిదేశాల్లో జీవనం

    January 24, 2021 / 04:23 PM IST

    25 lakh people migrated from AP to Gulf countries : ఏపీ నుంచి కూడా లక్షలాది మంది గల్ఫ్‌ దేశాలకెళ్లారు. రాయలసీమ, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్లినవారంతా బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కోవిడ్‌ ముందు ఉపాధి కోల్పోయి రాష్ట్రానికి వచ్చేసిన వారిలో కొందరు ఇ�

    ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

    January 23, 2021 / 09:30 PM IST

    158 new corona cases files in AP : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 158 కరోనా కేసులు నయోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,86,852కు చేరింది. విశాఖపట్నంల�

    వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు, ఉద్యోగులు గైర్హాజరు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్

    January 23, 2021 / 05:00 PM IST

    Officers and employees are absent for SEC Nimmagadda video conference : ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులు, ఉద్యోగుల తీరుపై సీరియస్ గా ఉన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ అ�

    ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్…హాజరుకాని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు

    January 23, 2021 / 04:19 PM IST

    SEC Nimmagadda ramesh conduct video conference : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం అయింది. అయితే వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు హాజరుకాలేదు. అలాగే పలు జిల్లాల అధి�

    పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాలి

    January 23, 2021 / 03:49 PM IST

    AP elections panchayat : ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరిపి తీరాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్నారు. ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు కోర్టులకు వెళ్తారని ఆయన ప్రశ్నించారు. కోర్టులకు వెళ్లే ఆటను ఇకనైనా ఆపాలని పవన్ కోరారు. శనివారం (జనవరి 23, 2021) ఒంగోలులో మ�

    హోటల్ పేరు ‘పొట్ట పెంచుదాం’ : తగ్గిందామనుకుంటే పెంచమంటారేంటయ్యా బాబూ..

    January 22, 2021 / 11:40 AM IST

    AP hotal Named potta penchudaam : కొన్ని హోటల్స్ పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. వింటే చాలు నవ్వొచ్చేస్తుంది. ఈ పేరేంటిరా బాబూ అనిపిస్తుంది. అటువంటి ఓ వింత పేరుగల హోటల్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హోటల్ పేరు వింటే మొదట భయమేస్తుంది. బాబోయ్ ఒళ్లు..పొట్ట తగ్�

    కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేదాకా ఎన్నికలు వాయిదా వేయాలి

    January 21, 2021 / 05:53 PM IST

    The AP Government Employees Union : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఉద్యోగుల్లో కరోనా భయం ఉందని, ఆ భయాందోళనతో చాలామంది సెలవులో ఉన్నారని తెలిపింది. ఉద్యోగులను ఒత్

10TV Telugu News