Home » AP
Corona cases in AP : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గతంలో వేల సంఖ్యలో ఉన్న కేసులు వందల్లోకి మారిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా 800 నుంచి 500 వరకు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో 121 మంది కొవిడ్ – 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన
AP BJP rath yatra : ఏపీలో దేవాలయాల పరిరక్షణకు రథయాత్ర చేపట్టాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. రామతీర్థం నుంచి రథయాత్ర చేపట్టే ప్రణాళికలు రచిస్తున్నారు. ఆలయాలు, దేవతా విగ్రహాలపై దాడులను యాత్రలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ నాయకులను సైత�
AP employees unions Joint Working Group Demands Postponement of Panchayat Elections : పంచాయతీ ఎన్నికలకు వాయిదా వేయాలని ఏపీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునరాలోచన చేయాలని కోరింది. కరోనా కష్టకాల
AP wife attend husband funerals 6 days old baby : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో సంతోషంగా జీవితాన్ని గడపాలని అనుకున్న ఓ అమ్మాయి జీవితం ఛిద్రమైపోయింది. కోటి ఆశలతో పెద్దలను ఎదిరించి మరీ ఒక్కటైన ప్రేమజంట జీవితంలో అంతులేని విషాదం కమ్ముకుంది. కన్నవారిని ఎదిరించి ప్రేమిం
10TV Exclusive Interview with AP Minister Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ఆయనో ఫైర్ బ్రాండ్. సీఎంకు అత్యంత ఆప్తుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతపై ఈగ కూడా వాలనీయడు. చూసేందుకు రఫ్గా కన్పించినా … నియోజకవర్గ ప్రజలకు మాత్రం అన్న. నా అనుకున్న నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడూ తప�
SEC statement Release on AP Panchayat Election Management : ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగసంఘాల అభ్యంతరాలపై ఎస్ఈసీ స్పందించింది. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని తెలిపింది. పోలింగ్ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామ�
AP Minister Bothsa Satyanarayana angry with SEC Nimmagadda Ramesh : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ విడుదల చేయడంపై వైసీపీ మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ పంపిణీకి సన్నదమవుతున్న సమయంలో ఎన్ని
Newly registered 199 corona cases in AP, one died : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఒక్కరు మరణించారు. ఈ మేరకు శనివారం (జనవరి 9,2021) హెల్త్ బులిటెన్ విడుదల చేశార�
Sit inquiry into destruction of temples and idols in AP : ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత�