AP

    DSP అయిన పోలీస్ కూతురికి పోలీస్ తండ్రి సెల్యూట్ : తండ్రిని మించిన తనయ

    January 4, 2021 / 12:04 PM IST

    AP police father Proud salutes daughter police officer  : పోలీసు డిపార్ట్‌మెంట్ లో పై అధికారులకు సెల్యూట్ చేస్తుంటారు. అది వారిమీద ఉండే గౌరవం. కానీ పోలీసు ఉద్యోగం చేసే ఓ తండ్రి తన కూతురుకి సెల్యూట్ చేశాడు. తండ్రిని మించిన తనయగా ఎదిగిన తన గారాల పట్టి ఆ తండ్రి పోలీస్ సెల్యూట్ చేశ�

    అమరావతి కోసం ఏ త్యాగానికైనా సిద్ధం : జేసీ

    January 3, 2021 / 10:21 AM IST

    JC Divakarreddy Sensational comments : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబంతో సహా ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన తాడిపత్రి ఘటనలపై జేసీ స్పందించారు. తన సోదరుడి ఇంటిపై ఎమ్మెల్యే దాడి ఘటనపై రియాక్ట్‌ అయిన జేసీ.. తమ �

    కోర్సు పూర్తయ్యాక మూడేళ్లు ప్రభుత్వాస్పత్రుల్లో పని చేయాల్సిందే

    January 3, 2021 / 08:56 AM IST

    Super‌ specialty medical students : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు, కోర్సు పూర్తయ్యాక మూడేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేయాల్సిందే. అందుకోసం కోర్సులో చేరే సమయంలోనే 50 లక్షల రూపాయల పూచీకత్తు బ

    లైఫ్ స్టైల్ తీసుకొస్తున్న జబ్బులు.. ఫోకస్ పెట్టిన స్టేట్ గవర్నమెంట్

    January 3, 2021 / 08:16 AM IST

    Lifestyle: లైఫ్ స్టైల్‌లో మార్పుల వల్ల వచ్చే జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. బిజీబిజీ లైఫ్‌లో ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌పై ఫోకస్ పెట్టకపోవడం తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. దేశంలో మొత్తం మృతుల్లో 63 శాతం మంది నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌‌తోనే మృ

    ఉగాది నుంచి పరిపాలనా రాజధానిగా విశాఖ : మంత్రి బొత్స

    January 2, 2021 / 02:30 PM IST

    Visakhapatnam administrative capital from Ugadi : తెలుగు కొత్త సంవత్సం ఉగాది నుంచి విశాఖ…పరిపాలనా రాజధానిగా ఉండనుంది. ఉగాది నుంచి విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చట్ట పరంగా ఉగాది నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుందన్నారు. �

    ఏపీ, తెలంగాణలో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌

    January 2, 2021 / 09:52 AM IST

    Corona vaccine dry run begin : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ ప్రారంభమైంది. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్‌ సాగనుంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం డ్రై రన్‌ నిర్వహించింది. ఇప్పుడు మిగిలిన

    అంబరాన్నంటిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్…దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

    January 1, 2021 / 07:48 AM IST

    Glorious New Year Celebrations : చేదు, తీపి అనుభవాలు పంచిన ఓ ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. కొత్త ఆశలు రేకెత్తించే మరో వసంతం కాలు మోపింది. ఆంక్షలతో అప్పటి వరకూ ఇళ్లలో ఉండిపోయిన యువత నూతన ఏడాదికి స్వాగతం పలికింది. కొవిడ్‌ భయం వెంటాడుతున్నా, భౌతిక దూరం పాటిస్తూ.. షర

    ఏపీలో కొత్త సంవత్సరం వేడుకలపై కఠిన ఆంక్షలు…బహిరంగ ప్రదేశాల్లో కేక్‌ కటింగ్, డ్యాన్సులు నిషేధం

    December 31, 2020 / 09:57 AM IST

    Strict restrictions on New Year celebrations in AP : తెలుగు రాష్ట్రాల్లో 2021 కొత్త సంవత్సరం వేడుకలపై కరోనా ఆంక్షలు కఠినంగా అమలు కానున్నాయి. గతంలోలా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు భారీ ఎత్తున గుమికూడడం, కేక్‌లు కట్ చేసి, డ్యాన్సులు చేయడం, సంబరాల్లో మునిగి తేలడం వంటివన్నీ ఈ న్యూ ఇయ�

    పోలవరం అంచనా వ్యయం రూ.47వేల కోట్లు

    December 30, 2020 / 12:02 PM IST

    Polavaram: జాతీయ ప్రాజెక్టు పోలవరానికి 2017–18 ధర లెక్కల ప్రకారం రూ.47వేల 725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తర

    ఏపీలో నేడు లక్షా 8,230 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

    December 30, 2020 / 07:34 AM IST

    Distribution of house deeds to beneficiaries : ఏపీ సీఎం వైస్ జగన్‌ ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం గుంకలాలంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ

10TV Telugu News