Home » AP
Tirupati MP by-elections : తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారం రాజకీయంగా కాకపుట్టిస్తోంది. ఇప్పటివరకూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగితే…ప్రస్తుతం మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ…తమ అభ్య�
Political heat on Amravati : అమరావతి అంశం ఏపీలో పొలిటికల్ హీట్ను పెంచుతోంది. అమరావతిలోనే రాజధాని ఉంటుందన్న సోము వీర్రాజు వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. ఇరు నేతల వ్యాఖ్యలతో రాజధాని అంశం హాట్ టాపిక్గా మారింది. ఏపీ రాజధాని మార్పు అంశంప�
AP : Assassination attempt on a young woman outside the house : ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని గట్టుకిందపల్లి గ్రామంలో దారుణం జరిగింగి. ఇంటి వరండాలో నిద్రిస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఆ యువతికి మరో వారం రోజుల్లో వివాహం జరుగనుంది. ఈ క్రమంలో ఇంటి �
Supreme Court : తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో అమలు తలపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేన్ పథకంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలో విచారణ చేపట్టిన త్రి సభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస�
Corona vaccine distribution in AP : ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏపీలో ఈనెల 25 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేర�
AP Covid-19: గడిచిన 24గంటల్లో ఆంధ్రప్రదేశ్లో నమోదైన కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి చూస్తే కొవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లే కనిపిస్తుంది. రోజుకు పదివేలకు పైగా నమోదైన సంఖ్య నుంచి 500కు చేరుకున్నాయి. గడిచిన 24గంటలు అంటే సోమవారం జరిపిన టెస్టుల్లో కేవ
YSR free crop insurance scheme : వైయస్సార్ ఉచిత పంటల బీమా సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుందని సీఎం జగన్ అన్నారు. డిసెంబర్ 15 కల్లా బీమా సొమ్ము అందిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం బీమా సొమ్ము జమ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల తరపున ప్రభుత్వమ
YSR Free Crop Insurance Scheme : ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. రైతులకు దీమా కల్పించేందుకు…. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ప్రారంభించనుంది. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆరుగాలం కష్టపడి పంట సాగు�
Covid-19: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి చూస్తే కరోనా ప్రభావం తగ్గుతున్నట్లే కనిపిస్తుంది. రోజుకు పదివేలకు పైగా నమోదైన కరోనా కేసులు గడిచిన 24గంటలు అంటే ఆదివారం జరిపిన టెస్టుల్లో కేవలం 305మందికే కరోనా వచ్చినట్ల�