Home » AP
ap minister Kodali Nani counter to Pawan kalyan’s comments : జగన్ సర్కార్ కు వకీల్ సాబ్ వార్నింగ్ ఇవ్వడం ఏపీలో కాకరేపుతోంది. రైతులకు పంటనష్ట పరిహారం వెంటనే చెల్లించకపోతే వచ్చే సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తానని జనసేనాని హెచ్చరించారు. విశాఖ, అమరావతి, పులివెందుల… ఎక్కడ స�
AP CM Jagan releases input subsidy to farmers : రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మరో రూ.1766 కోట్లు జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో మూడో విడత రైతు భరోసా రూ.1120 కోట్లు అరకోటిపైగా రైతులకు ఇస్తున్నామని చెప్పారు. అలాగే నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు రూ.646 కోట్లు ఇస్తు
Deputy CM Dharmana’s son Gang rash driving : విశాఖ బీచ్ రోడ్లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కుమారుడు రామ్ భరత్ ఫ్రెండ్స్ హల్చల్ చేశారు. బీచ్రోడ్డులో కారును అతివేగంగా నడిపారు. వేగంగా వెళుతున్న కారును కానిస్టేబుల్ ఆపడంతో రామ్ ఫ్రెండ్స్ ఆగ్రహం వ్యక్తం �
Ap sculptors created heart and different models iron waste : కళాత్మకత ఉండాలే గానీ..బంక మట్టితో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఆకులతో అద్భుతాలు చేయవచ్చు. మైనంతో మైమరపించే బొమ్మలు చేయొచ్చు. అలా ఇనుము వ్యర్ధాలతో అద్భుతమైన కళాఖండాలకు ప్రాణంపోశారు ఏపీ గుంటూరు జిల్లాలోని తెనాలికి చె�
Distribution of places of 30 lakh 75 thousand houses in AP : రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని..ఇందుకు రూ.50,940 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రెండు దశల్లో రూ.50,940 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ�
COVID 19 in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 357 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. 59 వేల 551 శాంపిల్స్ పరీక్షించినట్లు, అనంతపూర్, వైఎస్ఆర్ కడప, కృష్ణ
AP Tirumala: ఏడు కొండలపై కొలువైన కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఆ స్వామి ఆశీర్వాదాలు ఉండాలి. కానీ పాపం వెంకన్నను దర్శించుకోవటానికి వెళదామని కాలినడకన బయలుదేరిని ఓ భక్తురాలు దారిలోనే అస్వస్థతకు గురైంది. అది గమనించిన షేక్ అర్�
Newly registered 402 corona cases in AP : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 402 కేసులు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 56, 425 శాంపిల్స్ ను పరీక్షించగా 402 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,339�
Adityanath Das appointed as the AP new CS : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ నియామకం అయ్యారు. ఈ నెల 31న సీఎస్ గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం ( డిసెంబర్ 22, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్య
Newly registered 214 corona cases in AP : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,78,937 కు చేరింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,295 శాంపిల్స్ ను పరీక్షించగా 214 మ