AP

    తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు..వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి

    December 2, 2020 / 11:07 AM IST

    road accidents 11 people kill : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు దంపతులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. �

    ఏపీ వైపు దూసుకొస్తున్న మరో రెండు తుపాన్లు

    December 2, 2020 / 10:30 AM IST

    AP Two more hurricanes : ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పట్లో వానలు వీడేలా లేవు. నివార్ తుపాను నుంచి ఇంకా కోలుకోని ఏపీ నెత్తిన మరోసారి పిడుగులాంటి వార్త వేసింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని తేల్చి చెప్పింది. రెండు తుపాన్లు ఏపీ వైపు దూసుకొస్తున్నా�

    టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి రూ.100 కోట్ల జరిమానా

    December 1, 2020 / 11:03 AM IST

    Jc Divakarreddy fine Rs 100 crore : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి ఏపీ మైనింగ్ శాఖ వంద కోట్ల భారీ జరిమానా విధించింది. 14 లక్షల టన్నుల లైమ్‌స్టోన్ అక్రమ తవ్వకాలకు పాల్పడినందుకు గానూ వంద కోట్ల జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది. రూ. 100 కోట్ల జరి

    తెగుతున్న బంధాలు : ప్రియుడి కోసం..రూ.10 లక్షల సుపారీ ఇచ్చి భర్త హత్య..

    November 30, 2020 / 09:25 AM IST

    AP : Guntur wife murdered husband help of lover : ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను నిర్ధాక్షిణ్యంగా కడతేర్చింది ఓ భార్య. ఏకంగా రూ.10లక్షలు సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపించేసింది కట్టుకున్న భార్య. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో పెను సంచలనం సృష్టించింది. భార్య ఇచ్చిన సుపారీ తీ�

    ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం..కోవిడ్‌ నెగెటివ్‌ ఉంటేనే అనుమతి

    November 29, 2020 / 08:57 PM IST

    AP assembly meetings : ఏపి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది.. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ, పది గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. కోవిడ్ నేపధ్యంలో సమావేశాలు కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అసెంబ్

    ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు : 24 గంటల్లో 620 మాత్రమే

    November 29, 2020 / 06:22 PM IST

    AP corona new cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 620 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఏడుగురు చనిపోయారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 54, 710 శాంపిల�

    కాళ్ల మీద పడబోయి దాడికి యత్నించాడు : మంత్రి పేర్ని నాని

    November 29, 2020 / 02:28 PM IST

    perni Nani respond attack : ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్నినానిపై తాపీ మేస్త్రీ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాపీతో మంత్రిపై దాడి చేశాడు. అయితే మంత్రి తృటిలో తప్పించుకున్నారు. అక్కడే ఉన్న మంత్రి అనుచరులు, పార్టీ నేతలు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగి�

    ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

    November 28, 2020 / 09:33 PM IST

    Bay of Bengal Low pressure : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారునుంది. తదుపరి 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరం ద�

    ఏపీకి మరో తుపాను ముప్పు

    November 27, 2020 / 07:33 PM IST

    Another low pressure Bay of Bengal : నివార్‌ తుపాను తీరం దాటినా.. అది సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు.. కానీ అంతలోనే మరో తుఫాన్‌ ముప్పు ముంచుకొస్తోంది. రాగల 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారుల

    ఏపీ కేబినెట్ భేటీ..వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ లే అవుట్లు, భూముల రీ సర్వేకు ఆమోద ముద్ర

    November 27, 2020 / 02:39 PM IST

    AP Cabinet Meeting : ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. 27 ఎజెండా అంశాలపై కేబినేట్ భేటీలో చర్చించారు. నివార్ తుపాను నష్టంపై చర్చించారు. అలాగే… 28.30లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రపోజల్స్ పై కేబినేట్‌లో చర్చించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ లే అవుట్లకు ఆమోదముద్ర వేసి�

10TV Telugu News